ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.ఏదోచిన్న విషయానికి వారి మధ్య మాటలు లేవు.సుమతికి పట్టింపులు ,శత్రుత్వం ఇష్టంలేదు. మాట్లాడాల ని ప్రయత్నించినాసుశీల మాట్లాడలేదు.సుశీలతో కలిసి కొందరు విద్యార్థులు గ్రూపు కట్టారు.సుమతివైపు కొందరు చేరారు.పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియకుండా రెండుగ్రూపులుగా విడిపోయారు.సుమతి తనచదువేదో తాను చదువుకంటూ ఉండేది.ఒకసారి సుశీలకు విపరీతమైన జ్వరంవచ్చింది.డాక్టర్లు టైఫాయిడ్ జ్వరమని చెప్పారు.బడికి రాలేక ఇంట్లో ఉండిపోయింది.ఈ విషయంతెలిసిన సుమతి తాను పొదుపు చేసిన డబ్బుతో ఆఫిల్ పండ్లు,ద్రాక్ష పండ్లు,చీనీకాయలు తీసుకొనితనమిత్రులతో కలిసి వెళ్ళింది.సుశీల చేతిలో చేయివేసి ఆప్యాయతతో క్షేమసమాచారాలడిగింది .ఆరోగ్య జాగ్రత్తలుచెప్పింది.సుమతి మంచితనానికి ,ప్రేమకు సుశీల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.తర్వాత ఇద్దరూ కలిసి పోయారు.ఇప్పుడుఆ పాఠశాలలో గ్రూపులు లేవు.ప్రేమతో శత్రుత్వాన్ని జయించవచ్చు.(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలోని కథ)
ప్రేమతో జయించు: -కె.రాణి తిరుమలదేవి.8వ తరగతి .కొత్తపేట
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి