చందమామకు దక్కిన అరుదైన గౌరవం


 ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ శంకర్ (96) కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చందమామ మాస పత్రికలో వేలాది చిత్రాలను గీసి, మూడు నాలుగు తరాలను మెప్పించిన శ్రీ శంకర్ వంటి గొప్ప చిత్రకారునికి మరణానంతరం ఈ పురస్కారం లభించడం కాస్తంత బాధగా ఉన్నా... అర్హునికి ప్రకటించడం ఆనందంగా ఉంది.


కామెంట్‌లు