*గిరులందు మేరువౌదువు**సురలందున నింద్రుఁడౌదు | చుక్కలలోనన్**బరమాత్మ చంద్రుఁడౌదువు**నరులందున నృపతివౌదు | నయముగఁ కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..నువ్వే చెప్పినట్లుగా, పర్వతాలలో మేరు పర్వతానివి నీవు. దేవతలలో ఇంద్రుడివి నీవు. ఆకసంలో చుక్కలలో చంద్రుడివి నీవు. మనుష్యలలో రాజువి నీవు. ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*మురారీ! "అంతయు నీవే హరి పుండరీకాక్ష! చెంత మాకు నీవే శ్రీ రఘురామా!!" ... అంటూ ఆ "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౩ - 32)