అంశం:- ధరిత్రి దినోత్సవం ( ఏప్రియల్ 22)---------------------------------------------------------------కన్నతల్లి నవమాసాలు మోస్తుందిపుడమితల్లి జీవితాంతం భరిస్తుంది.జన్మనిచ్చిన తల్లి లాగేధరణి తల్లి కూడా త్యాగమయి.నీ శరీరపోషణకు అవసరమైనపదార్ధాలను ఇచ్చినీవు విసర్జించిన మలినాలను తనలో కలుపుకునిబదులుగా నీవు బ్రతకడానికి పచ్చని చెట్లనుపరిశుద్ధమైన గాలిని,స్వచ్ఛమైన నీటిని ఇస్తేస్వార్థంతో, సంకుచిత భావంతో,అన్నీ నేనే, అంతా నావే అని పుడమితల్లి పొరలనుచివరి వరకు చీల్చి బహుళఅంతస్థుల భవనాలనుహానికర వాయువులను వదిలే పరిశ్రమలను,భయానక వ్యాధి ని కలిగించే ప్లాస్టిక్ పదార్థాలను నిర్మించి తయారు చేసినేటి భూతాపానికి, సునామీలకు,ఉప్పెనలకుకారణం నీవే అని తెలుసుకుని ధరత్రిని కాపాడుకుని ,పర్యావరణపరిరక్షణ చేసి" వృక్షో రక్షతి రక్షితః' అన్న బహుగుణ, మేధా పాట్కర్ ల జాడల్లో నడుద్దాం. ఆరోగ్య ముగా జీవిద్దాం.......!!.................................లోకా సమస్తా సుఖినో భవంతు................................
శరణాగతి ధరత్రీమాత; -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-:- విశాఖపట్నం
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి