ఆకాశంలో మేఘాలనుచూడండినీలి రంగు వర్ణాలతోమూసుకుందినీటి బిందువులతోఆకట్టుకుందిఇంద్రధనస్సుతోవర్ణించుకుందిచెట్టు సంతోషాన్నిసహకారంగా చేసుకుందినా మదిలోఉరిమే ఉత్సాహాన్నిచేకురుస్తుంది..సృష్టించిన లోకంలోఆకాశానికి తాకుతూకొండలో ఉన్నగృహలు,గుంటలోచెట్టుల పెద్దదైమబ్బులతో,ఉరుములతోవణికిస్తూ సేలియోరులముందుకుపోతూప్రజలనుఅదుకుంటూ జీవనోపాధికోసం పోరాడుతూజీవితం మీదఉట్టిపడే ఆశనుపెట్టుకొని ముందుకుసాగిపోతూముమ్మాటికి తోడుగా నిలిచిపోతాను..
ప్రకృతి ఉద్రిక్తత..! –గిద్దలూరు సాయి కిషోర్ రాయదుర్గం,అనంతపురం జిల్లా.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి