బీహార్ లోని ముజఫుర్ లో ప్రాచీన నగరం వైశాలి.విశాల్ అనే రాజు నిర్మించాడు.ప్రస్తుతం దీన్ని వసాఢ్ అంటున్నారు.విశాల్ వైశాలి అనే రెండు ప్రయోగాలున్నాయి.ఒకటి రాజు పేరు రెండోది ఎన్నో సార్లు దీనిని విశాలంగా చేసిని రాణించడం.శాల అంటే ప్రాకారం గోడ!జాతక కథల్లో వర్ణన ప్రకారం ఈ నగరం మూడు గోడలతో ఆవరింపబడింది. ఒక్కో ప్రాకారం మధ్య రెండు కోసులదూరం ఉండేది ట!విశాల్ అనే రాకుమారుడు కోసల దేశం ఇక్ష్వాకు వంశంవాడు.ఏడోతరంవాడైన సుమతి రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఆదరసత్కారంగావించాడు.ఓరాత్రి వారు అక్కడ గడిపి సీరధ్వజ జనకుని శివధనుర్భంగ సభకి హాజరైనారు.మహాభారతం కాలానికే వైశాలి కనుమరుగైంది.ఆపై గణరాజ్యంగా లిచ్ఛవీవంశం పాలించింది.ఒక ప్రత్యేక పుష్కరిణి నీటితో రాజుని అభిషేకించేవారు.దానికి గట్టికాపలా పెట్టేవారు.పక్షికూడా వాలటానికి వీల్లేదు.గౌతమబుద్ధుడు35వ ఏటనే జ్ఞాన ప్రాప్తికలిగాక ఎన్నో సార్లు వైశాలి నుంచి దర్శించాడు.ఆడవారి బౌద్ధ భిక్షుణీ సంఘం ఇక్కడే ఏర్పాటు చేయబడింది.ఆమ్రపాలివైశాలికి చెందిన ప్రసిద్ధ గణికబౌద్ధ భిక్షుణిగా మారింది.ఇకజైనా చార్యుడు వర్ధమాన మహావీరుడు తల్లి త్రిశాల ఈనగరంకి చెందినదే!బింబిసారుడు చంద్రగుప్త మౌర్య కనిష్క కి వైశాలి తో అనుబంధం ఉంది.కళలకు విద్యలకు కేంద్రమైన వైశాలి క్రీ.శ.600లో పతనమైంది.ఇలా చరిత్ర ప్రసిద్ధి కెక్కిన నగరం వైశాలి 🌹
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
బీహార్ లోని ముజఫుర్ లో ప్రాచీన నగరం వైశాలి.విశాల్ అనే రాజు నిర్మించాడు.ప్రస్తుతం దీన్ని వసాఢ్ అంటున్నారు.విశాల్ వైశాలి అనే రెండు ప్రయోగాలున్నాయి.ఒకటి రాజు పేరు రెండోది ఎన్నో సార్లు దీనిని విశాలంగా చేసిని రాణించడం.శాల అంటే ప్రాకారం గోడ!జాతక కథల్లో వర్ణన ప్రకారం ఈ నగరం మూడు గోడలతో ఆవరింపబడింది. ఒక్కో ప్రాకారం మధ్య రెండు కోసులదూరం ఉండేది ట!విశాల్ అనే రాకుమారుడు కోసల దేశం ఇక్ష్వాకు వంశంవాడు.ఏడోతరంవాడైన సుమతి రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఆదరసత్కారంగావించాడు.ఓరాత్రి వారు అక్కడ గడిపి సీరధ్వజ జనకుని శివధనుర్భంగ సభకి హాజరైనారు.మహాభారతం కాలానికే వైశాలి కనుమరుగైంది.ఆపై గణరాజ్యంగా లిచ్ఛవీవంశం పాలించింది.ఒక ప్రత్యేక పుష్కరిణి నీటితో రాజుని అభిషేకించేవారు.దానికి గట్టికాపలా పెట్టేవారు.పక్షికూడా వాలటానికి వీల్లేదు.గౌతమబుద్ధుడు35వ ఏటనే జ్ఞాన ప్రాప్తికలిగాక ఎన్నో సార్లు వైశాలి నుంచి దర్శించాడు.ఆడవారి బౌద్ధ భిక్షుణీ సంఘం ఇక్కడే ఏర్పాటు చేయబడింది.ఆమ్రపాలివైశాలికి చెందిన ప్రసిద్ధ గణికబౌద్ధ భిక్షుణిగా మారింది.ఇకజైనా చార్యుడు వర్ధమాన మహావీరుడు తల్లి త్రిశాల ఈనగరంకి చెందినదే!బింబిసారుడు చంద్రగుప్త మౌర్య కనిష్క కి వైశాలి తో అనుబంధం ఉంది.కళలకు విద్యలకు కేంద్రమైన వైశాలి క్రీ.శ.600లో పతనమైంది.ఇలా చరిత్ర ప్రసిద్ధి కెక్కిన నగరం వైశాలి 🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి