తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం

 తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో ఆదివారం తొలిసారిగా బాల సాహిత్య సమ్మేళనం వైభవంగా జరిగింది ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సభలో ఎందరో ప్రముఖులు, ఉపాధ్యాయులు , బాల రచయితల ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో మరెన్నో జరగాలని కోరుకున్నారు 






కామెంట్‌లు