గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుదిస్థితిం నీలగ్రీవం త్రినయన మమూశ్లిష్టవపుషం కదా ?త్వాం పశ్యేయం కరదృత మృగం ఖండం పరశుమ్!!భావం: ఓ శివా! బ్రహ్మాదులు చేయు స్తోత్రములు తోను, ప్రమధగణములు చేయు క్రీడలతోనూ, అవి చూసి ఆనందముతో రంకెలు వేయుచున్న నందీశ్వరుని మూపురము పై కూర్చున్న వాడవనూ, నీలకంఠము కలవాడవునూ, మూడు కన్నులు కలవాడునూ, పార్వతి చే ఆ లింగనముచేసుకొనబడిన దేహము కలవాడవునూ, లేడిని చేతితో పట్టుకున్న వాడవు నూ, పరశువు అనేఆయుధమును ధరించిన వాడవునూ, అయినానిన్ను దర్శించే భాగ్యము ఎప్పుడు కలుగుతుందో కదా!!******
🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి