పల్లవి:-
మిత్రమా... ఓ వత్సరమా !
మూడు వందల అరువది ఐదు రోజులూమావెన్నంటి మము నీతో నడిపించుక, ఇంత వరకు తెచ్చావు...!
ఇపుడు వీడ్కోలు అంటూ నీవు మరలి పోతున్నావా !
నీ కునూ ఇవియే మా ప్రతి వీడ్కోలు ప్రణామ ములు...!!
చరణం :-
నీవు వచ్చి అపుడే వత్సరము గడచి పోయినది...!
నిన్ను ఆనాడు నీ రాకకై...
ఎన్నో ఆశలతో ఎన్నెన్నో కోర్కెలతో , మాకు అన్నీ సుభములనే చేకూర్చమని
ఎట్టి కష్ట, నష్టములు కలుగ జేయ వద్దని... ప్రార్ధించి స్వాగతించితిమి! "మిత్రమా...ఓ వత్సరమా"
చరణం:-
మా మొర లాల కించితివి
ఎంద రెందరో ఎన్నెన్నో విధములఇబ్బందులుపడి నా...భూకంపములు, జల ప్రలయములే వచ్చినా... వాటిని మాదరికి రానీయక
ఎట్టి సమశ్యలలో బడ ద్రోయక...మాకు హితుడవై స్నేహితుడవై క్షేమముగా గట్టెక్కి0చితివి...!
నీ కివే మా కృతజ్ఞతా పూర్వక వీడ్కోలు ప్రణమములు...!!... 2
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి