పద్యం రావడానికి సామాన్యంగా 8 గణాలు ముఖ్యం.
వాటిని గుర్తు పెట్టుకోవడానికి మన వాళ్ళు యమాతారాజభానసలగం అనేదాని నేర్పిస్తుంటాారు బడిలో,ఇంట్లో పెద్దలు.
కూడా.
దానిని ఇలా గుర్తుపెట్టుకోవాలి
యమాతా
అంటే i u u ఒక గురువు,రెండు గురువులు.అదేమాదిరి 3అక్షరాలు తీసుకొని గణాలను గుర్తించుకోవాలి.
మొదటి అక్షరంతో ఆగణం పెరు ఉంటుంది. యగణం l U U మొదటి అక్షరం పట్టి యగణం అని దానిపేరు చెప్తారు.
విద్యార్థులు ప్రస్తుతం పై విధంగానే గణాలను గుర్తిస్తున్నారు కానీ దీనికన్నా కొంచెం సులభ మార్గాన్ని నేను తయారు చేశాను అది సులభంగ,శాస్త్ర
బద్దంగా ఉంటుందని అనుకుంటున్నాను.
*
దానిని వివరిస్తాను.
X
8 గణాలలో మగణం నగణం అన్నవి. వేరు చేద్దాం. మగ ణం మూడు గురువులే u u u
నగణం మూడు లఘువులే
I i i. ఈ రెండు అలానే గుర్తు పెట్టుకోవాలి.
ఇక పోతే ఆరుగణాలు ఉన్నాయి.
ఈ ఎనిమిది గణాలు ప్రతి గణం మూడు అక్షరాల చొప్పున ఉంటాయి. కాబట్టి
ఈ క్రింది విధంగా చార్ట్ వేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. 1) లఘువులుతక్కువ
*****
య I U U అదిలఘువు
ర. u I U మధ్యలఘువు
త. U U I అంత్యలఘువు
ఇప్పుడు మనం
య ర. త ఆన్న క్రమాక్షరాలను గుర్తుపెట్టుకుంటే య మొదటి అక్షరం కాబట్టి
"ఆది లఘువు యగణం" అని వెంటనే చెప్పచ్చు. మిగతావి అలాగేచెప్పవచ్చు.
2)
గురువులు తక్కువ.
******
లఘువుల మాదిరి గురువులు కూడా
U l l
ఆది గురువు భ గణం
మధ్యగురువు. జ గణం
అంత్యగురువు స గణం
భ జ స
*******
మనం ఇప్పుడు
గుర్తుపెట్టుకోవాల్సిందే య ర త లఘువుల తక్కువ
భ జ. స గురువులు తక్కువ.
య ర త భ జ స అని అని కాసేపు భజన చేసి నేర్చి పెట్టుకుంటే
"రగణం ఎలా ఉంటుంది?" అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే య ర త లో రెండవ అక్షరం ర కాబట్టి "మధ్య లఘువు రగణం"అని
శాస్త్రబద్ధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఇది సులభ పద్ధతిలో ఉంటుందని, 8 గణాలను శాస్త్ర బద్దంగా చెప్పొచ్చని
నేను క్లాసులో పిల్లలకు చెప్పి, తద్వారా పిల్లలు ఆ ఎనిమిది గణాలను అడగగానే చెప్పే విధంగా చేసి ఉండటం వల్ల ఇది సులభ పద్ధతి అని అనుకుంటున్నాను .
డా. సి వసుంధర.
వాటిని గుర్తు పెట్టుకోవడానికి మన వాళ్ళు యమాతారాజభానసలగం అనేదాని నేర్పిస్తుంటాారు బడిలో,ఇంట్లో పెద్దలు.
కూడా.
దానిని ఇలా గుర్తుపెట్టుకోవాలి
యమాతా
అంటే i u u ఒక గురువు,రెండు గురువులు.అదేమాదిరి 3అక్షరాలు తీసుకొని గణాలను గుర్తించుకోవాలి.
మొదటి అక్షరంతో ఆగణం పెరు ఉంటుంది. యగణం l U U మొదటి అక్షరం పట్టి యగణం అని దానిపేరు చెప్తారు.
విద్యార్థులు ప్రస్తుతం పై విధంగానే గణాలను గుర్తిస్తున్నారు కానీ దీనికన్నా కొంచెం సులభ మార్గాన్ని నేను తయారు చేశాను అది సులభంగ,శాస్త్ర
బద్దంగా ఉంటుందని అనుకుంటున్నాను.
*
దానిని వివరిస్తాను.
X
8 గణాలలో మగణం నగణం అన్నవి. వేరు చేద్దాం. మగ ణం మూడు గురువులే u u u
నగణం మూడు లఘువులే
I i i. ఈ రెండు అలానే గుర్తు పెట్టుకోవాలి.
ఇక పోతే ఆరుగణాలు ఉన్నాయి.
ఈ ఎనిమిది గణాలు ప్రతి గణం మూడు అక్షరాల చొప్పున ఉంటాయి. కాబట్టి
ఈ క్రింది విధంగా చార్ట్ వేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. 1) లఘువులుతక్కువ
*****
య I U U అదిలఘువు
ర. u I U మధ్యలఘువు
త. U U I అంత్యలఘువు
ఇప్పుడు మనం
య ర. త ఆన్న క్రమాక్షరాలను గుర్తుపెట్టుకుంటే య మొదటి అక్షరం కాబట్టి
"ఆది లఘువు యగణం" అని వెంటనే చెప్పచ్చు. మిగతావి అలాగేచెప్పవచ్చు.
2)
గురువులు తక్కువ.
******
లఘువుల మాదిరి గురువులు కూడా
U l l
ఆది గురువు భ గణం
మధ్యగురువు. జ గణం
అంత్యగురువు స గణం
భ జ స
*******
మనం ఇప్పుడు
గుర్తుపెట్టుకోవాల్సిందే య ర త లఘువుల తక్కువ
భ జ. స గురువులు తక్కువ.
య ర త భ జ స అని అని కాసేపు భజన చేసి నేర్చి పెట్టుకుంటే
"రగణం ఎలా ఉంటుంది?" అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే య ర త లో రెండవ అక్షరం ర కాబట్టి "మధ్య లఘువు రగణం"అని
శాస్త్రబద్ధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.
ఇది సులభ పద్ధతిలో ఉంటుందని, 8 గణాలను శాస్త్ర బద్దంగా చెప్పొచ్చని
నేను క్లాసులో పిల్లలకు చెప్పి, తద్వారా పిల్లలు ఆ ఎనిమిది గణాలను అడగగానే చెప్పే విధంగా చేసి ఉండటం వల్ల ఇది సులభ పద్ధతి అని అనుకుంటున్నాను .
డా. సి వసుంధర.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి