నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ సాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న పెందోట సాహితీ పురస్కారానికి (2025)ఎంపికైనట్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈ సంస్థ వారు నిర్వహించిన బాలసాహిత్య సంపుటాల పోటీలలో సోమన్న విరచిత "తారాజువ్వలు" పుస్తకం బాలసాహితీ పురస్కారానికి ఎంపిక చేసి 16,నవంబర్ -2025న నగదు తో పాటు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వీరు అనతి కాల వ్యవధిలో 84 పుస్తకాలు వ్రాసి ముద్రించడం విశేషం, గమనార్హం.అవార్డు గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు అభినందించారు.
పెందోట సాహితీ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ సాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న పెందోట సాహితీ పురస్కారానికి (2025)ఎంపికైనట్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈ సంస్థ వారు నిర్వహించిన బాలసాహిత్య సంపుటాల పోటీలలో సోమన్న విరచిత "తారాజువ్వలు" పుస్తకం బాలసాహితీ పురస్కారానికి ఎంపిక చేసి 16,నవంబర్ -2025న నగదు తో పాటు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వీరు అనతి కాల వ్యవధిలో 84 పుస్తకాలు వ్రాసి ముద్రించడం విశేషం, గమనార్హం.అవార్డు గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు అభినందించారు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి