మామిడి హరికృష్ణ కు "మహాకవి పంపన జాతీయ పురస్కారం"
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ (అయినంపూడి శ్రీలక్ష్మి వ్యవస్థాపకురాలు)వారు మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావుగారి మార్గదర్శకత్వంలో తెలుగు మాతృభాష దినోత్సవ వేడుకలను 2021నుండి గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న…
• T. VEDANTA SURY