అంగరంగ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
ఖమ్మం, మామిళ్ళగూడెం లోని శ్రీ గాయత్రి భవనంలో ఖమ్మం జిల్లా నియోగి బ్రాహ్మణ స్వతంత్ర సేవ సంఘం నిర్వహణలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగం ఆవిష్కరణ సభ జరిగింది. ప్రముఖ ప్రవచన కర్త గోళ్ళమూడి సత్యనారాయణ శర్మ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోస…
• T. VEDANTA SURY