ఓ బాలిక మేలుకో: - డా. ధనాశి ఉషారాణి -భాకరాపేట తిరుపతి జిల్లా
బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం          సందర్భంగా కవిత ఓ బాలిక జగతికి వెలుగు రేఖవే  కష్టాలు కడలిలో నవ్వుల రాణివై కోటి వెలుగులు పంచే వెలుగు జ్యోతివై కోటి నవ్వులిచ్చు పున్నమి వెన్నెలై నిండుచందమామ కాంతులును జిమ్ముతూ కవ్వించే పరిమళంను కూర్చు జానవులే అమ్మపిలువులోని కమ్మదనంతో కడుపు నింపి  అమృత హస్తాలతో ల…
చిత్రం
అమ్మమ్మ: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-సిద్ధిపేట -9704865816
అమ్మమ్మ ఇచ్చును  బోలెడన్ని ముద్దులు  ఆకలవుతుందంటే  అరిసెలు చేసిచ్చును ఆటలాడు కుంటమంటె  బ్యాటు బాలు ఇచ్చును  జేబు నిండ పుట్నాలు  నింపి మమ్ము పంపును రాత్రి నిద్ర పట్టకుంటే  నీతికథలు చెప్పును  నిద్రించ వరకు మాకు  జోల పాటలు పాడును. అమ్మమ్మ మాటలు  అమృతంపు మూటలు  అమ్మమ్మ మనసు   వెన్న కన్న మెత్తన తాతయ్య క…
చిత్రం
దీపావళి : - దేవర మధుప్రియ -ఆరవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట
దీపావళి పండుగ వచ్చింది  వెలుగులు ఎన్నో తెచ్చింది  నేను పొద్దున లేచాను చక్కగా స్నానం చేశాను దేవుని గుడికి వెళ్లాను  పూజలు ఎన్నో చేశాను అమ్మ పాయసం వండింది  అందరూ కూర్చొని తిన్నాము  నాన్న బజారుకెళ్లాడు డబ్బులు తీసుకువెళ్లాడు  టపాకాయలు తెచ్చాడు  మమ్ముల కాల్చామన్నాడు  టపాకాయలు అన్నిటినీ  దూరం దూరం పెట్…
చిత్రం
నాన్న నీడ: - అరకోటి మైత్రి-10వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యొల-జిల్లా సిద్ధిపేట.-9704865816
చిన్న మాసాన్ పల్లెలో చింతలులేని కుటుంబం అంటే నర్సింలు గారి కుటుంబమే అనేవాళ్ళు.భార్య కనక లక్ష్మి భర్తను,పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. నాన్నకు పిల్లలంటే పంచప్రాణాలు.ప్రతిరోజు పాఠశాలకు పంపించే ముందు వారి తలలు నిమురుతూ బాగా చదువుకోండి బంగారు తల్లులారా! మీ భవిష్యత్తును వెలుగులా తీర్చిదిద్దుకోవాలన…
చిత్రం
తల్లిదండ్రులు ప్రైవేటు బడులపై మోజు వీడాలి: --- శ్రీరాంపూర్ ఎంఈఓ మహేష్
ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల పట్ల మోజువీడి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్…
చిత్రం
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు: -- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. శుక్రవారం ఆయన ఊషన్నపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశమయ్…
చిత్రం