మత్తుతో చిత్తు: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట -చరవాణి: 9490904976
మనిషిని మృగంగా మార్చేవి సారా, బ్రాందీ, విస్కీ, గుట్కా, పాన్, బీడీ, చుట్ట, సిగరెట్, గంజాయి, భంగు వంటి మత్తు పదార్థాలు. మనిషిని తన వశం చేసుకొని మత్తులో ఊగిస్తాయి. వాటికి బానిసైతే ఇల్లు, పిల్లలు, కుటుంబం ఇవేవీ కానరావు. త్రాగేవాడికి త్రాగుడే ఒక లోకం. ఇంటివారిని పట్టించుకోక కుటుంబం చిన్నాభిన్నామైపోతుం…
• T. VEDANTA SURY