తెలంగాణలో విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి – ఎం.వి. ఫౌండేషన్ నివేదిక సమర్పణ: వెంకట్ మొలక ప్రతినిధి
తెలంగాణలో విద్యా పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యా రంగం ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదికను R. Venkat Reddy, MV Foundation జాతీయ కన్వీనర్ సమర్పించారు. ఈ నివేదికను  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  మాజీ  విద్యాశాక మంత్రి  శ్రీమతి  సబితా ఇంద్రారెడ్…
చిత్రం
విటమిన్లు -డా. కందేపి రాణీప్రసాద్
విటమిన్లండి విటమిన్లు విలువ కలిగిన విటమిన్లు క్యారెట్లు, కోడిగుడ్లు తింటే కంటి చూపు మెరుగవును ఎ విటమిన్ లభించును విటమిన్లండి విటమిన్లు విలువ కలిగిన విటమిన్లు కాయలు కూరలు తింటే కండరాలకు పటుత్వం కలుగును బి విటమిన్ లభించును విటమిన్లండి విటమిన్లు విలువ కలిగిన విటమిన్లు నిమ్మ, నారింజ పండ్లు తింటే నిగనిగ…
చిత్రం
ఉగాది – వసంత విభావరి”: - మంజుల పత్తిపాటి - చరవాణి 9347042218.
వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ, పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ, గడపల గర్భగృహమున మంగళ స్వరమై తెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె. మామిడి తొరణాల పచ్చని తంతువులలో ఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా, వేప పుష్పాల చేదు గర్భిత గంధములో జీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె. కోకిల కూయు కంఠమున కలకల రాగములు ప్రక…
చిత్రం
పాలవ్యాపారి విజయం: -S. శశి కుమార్,-8/బి,-TGTWURJC (B) IBP.-కథా శిక్షణ&పర్యవేక్షణ:-Dr దుగ్గి గాయత్రి రంగరాజు
అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రంగాపురం . ఆ గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను పాల వ్యాపారం చేసేవాడు. అతనికి మూడు ఆవులు ఉండేవి. అందులో ఒక ఆవు 15 లీటర్ల వరకు పాలు ఇచ్చేది. దాని పేరు లక్ష్మి. ఈ ఆవు ఇచ్చినంతగా ఇంకా రెండు ఆవులు పాలు ఇచ్చేవి కాదు. ఈ రెండు ఆవులు 5 నుండి 6 లీటర్ల వరకు మాత…
చిత్రం
వల్లాల ఆదర్శ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభం
శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది ఈ యూనిట్ కు స్కౌట్స్ మాస్టర్ గా దామెర్ల కృష్ణయ్య, గైడ్స్ కెప్టెన్ గా బి శ్వేత నియామకం కావడం జరిగింది, వీరి ఇద్దరి ఆధ్వర్యంలో వల్లాల ఆదర్శ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను పాఠశాల ప్రిన్…
చిత్రం
అనంత సాగర్ లో ఉగాది బాల కవి సమ్మేళనం
తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వ దిన సందర్భంగా బుధవారం    సిద్దిపేట జిల్లా  చిన్న కోడూరు మండలం లోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో  బాల కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఇందులో 20 మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. అరవై సంవత్సరాల పేర్లు విద్యార్థులు చదివి వినిపించారు.అనంతరం తెలుగు ఉపాధ్యాయుల…
చిత్రం