"ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి" పుస్తకావిష్కరణ
తిరుపతి, - స్వీయ అనుభవాలను శాస్త్రీయతతో నిరూపణ చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే పుస్తకాన్ని దొరై రాజ్ అందించారని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఆచార్య జంపాల వెంకటరమణ పేర్కొన్నారు.విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం…
• T. VEDANTA SURY