శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం-3: -సి.హెచ్.ప్రతాప్
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు । ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ వేదసారాన్ని, భక్తి తత్వాన్ని, శ్రీమన్నారాయణుని విశ్వరూప మహిమను సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో భగవంతుని పరమాత్మ స్వరూపాన్ని, ఆయన భక్తులపై కురిపించే కరుణను అత్యంత గంభీరంగా వర్ణించారు. …
• T. VEDANTA SURY