తిరుపతిలో కవి సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పుస్తకం "చిరునవ్వు" పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్,తిరుపతిలో ఘనంగా జరిగింది.పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి, జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు  అరవ జైపాల్, డా. శివకుమార్,మరియు విచ్చేస…
చిత్రం
చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
ఉత్పలమాల ఉ: ఎండలు మండుతూ పరుగు వెంబడి సాగిన యింట నిల్చినన్ మండుతు మేను వుబ్బరన మంటలు గల్గిన యింట దౌడునౌ ఎండలు నెత్తినన్నిలిచి వీపున కాలుతు ఒళ్ళంతవునన్ బండలు పెంక రేకులని బంగళ వున్నను చెట్లు నీడయౌ
చిత్రం
పచ్చి మిరపకాయల పద్మ: -డా. కందేపి రాణీప్రసాద్
హలో పిల్లలూ! పచ్చి మిరపకాయల్ని చూసి అమ్మో! కారం! అనుకుంటున్నారా! కూరల్లో పచ్చి మిరపకాయల్ని వెయ్యకపోతే రుచి రాదు. ఉగాది పచ్చడి సందర్భంగా చెప్పే ఆరు రుచుల సంగమాన్ని జీవితానికి, రుచులకు అన్వయం చేసుకోవాలి. జీవితం కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. అలాగే కారం తింటేనే తీపి విలువ తెలుస్తుంది. వీటిలో కెలరీల…
చిత్రం
శ్రీనివాసరావు సేవలకు అభినందన సత్కారం
ప్రముఖ రచయిత, ఉపాధ్యాయులు గుత్తావిల్లి శ్రీనివాసరావు ఘనమైన సేవలతో పలు పురస్కారాలు పొందుట మనందరికీ గర్వకారణమని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. కొత్తూరు రచయితల వేదిక నెల వారీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన…
చిత్రం
విద్య :- రామగిరి భీష్మాచారి
జీవితంలో  మనం  ఉన్న స్థితి నుంచి  ఉన్నత స్థాయికి  ఎదగాలంటే  విద్యతోనే  సాధ్యం అవుతుంది  విలువలతో కూడిన  విద్యను పొందిన  మనిషికి  వినయం తోడైతే  సమాజంలో  తిరుగులేని  వ్యక్తిగా  శక్తిగా  నిలబడతాడు  ****
చిత్రం