అంతర్జాల గీతాన్ని ఉపాధ్యాయ రాష్ట్రనేత మంజుల ఆవిష్కరణ
రాజాం రచయితల వేదిక సభ్యులు, పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల సాంఘికశాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు రచించిన గీతాన్ని, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల చరవాణి ద్వారా ఆవిష్కరించారు. ఉగాది నేపథ్యంలో పల్లెల్లో ఉండే సందడి గూర్చి తిరుమలరావు పాట ద్వారా రచించి, స్వరకల్పన చేయ…
• T. VEDANTA SURY