సాంఘిక పరివర్తనకు కృషి చేసిన ప్రజాకవి గురజాడ
తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహనీయుడు గురజాడ వేంకట అప్పారావు అని ప్రముఖ సాహితీవేత్త కవిరాజు అప్పలరాజు అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక 18వ నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, మాట్లాడారు. వేదిక ప్రతినిధి కలమట శ్రీరాములు…
• T. VEDANTA SURY