స్నిగ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్న పోతురాజు
స్నిగ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న పోతురాజు .  తెలుగు సాహితీ వనం తొమ్మిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా హైదరాబాదు రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్నిగ్దారెడ్డి బాల సాహిత్య పురస్కారాన్ని సత్తుపల్లి బాల సాహిత్య రచయిత ఆవుల పోతురాజు స్వీకరిం చారు.తెలుగు సాహితీ వనం నిర్వాహకుల…
చిత్రం
స్వభావపూర్ణతే బాలసాహిత్యానికి భూమిక: ~ నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి డా. పత్తిపాక మోహన్
స్వభావపూర్ణత వున్నప్పుడే బాల సాహిత్యం వర్దిల్లుతుందని, బాలలకు అందుతుందని నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగిన డాక్టర్ నలిమెల భాస్కర్ బాలల పాటలు “పిల్ల తెమ్మెరలు” పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా ,  ఆవిష్కర్త గా  మాట్లా…
చిత్రం
డా. వాసరవేణి పర్శరాములు కు జాతీయ తెలుగు విశేష ప్రతిభాపురస్కారం
తెలుగుభాషా సాహిత్యానికి కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో  రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు  గారు "జాతీయ తెలుగు విశేష ప్రతిభా పురస్కారం"కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.      ఈసందర్భంగా తె…
చిత్రం
ముచ్చటైన మూడు పుస్తకాల ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో  శనివారం  సాయంత్రం రవీంద్ర భారతి లో మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. శ్రీమతి నెల్లుట్ల రమాదేవి డి కామేశ్వరి కథలో స్త్రీల విశ్లేషణ,డా. కొండపల్లి నిహారిణి కథా సుజాతం డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి కథలు- సమగ్ర విశ్లేషణ,  అభిమానం -…
చిత్రం
మిరియాల మీనాక్షి: - డా..కందేపి రాణీప్రసాద్
హలో పిల్లలూ! మిరియాల చారు బాగా ఘాటుగా ఉంటుంది. జ్వరం జలుబు వచ్చినపుడు అమ్మ పెడుతుంది కదా! ఇంకా పానకంలో, పాలలో మిరియాల పొడి వేస్తారు. మిరియాలు పొదలుగా పెరిగే తీగ జాతి మొక్క. ప్రాచీన కాలం నుండి భారత దేశంలో మసాలా దినుసుగా వాడబడుతోంది. ఇదొక సుగంధ ద్రవ్యమని తెలుసు కదా! అంతే కాదు ఈ మిరియం సుగంధ ధ్రవ్యా…
చిత్రం