గణాధిపత్యం: - సి.హెచ్.ప్రతాప్
కైలాసంలో ఒక రోజు పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో గణపతి, కుమారస్వామి ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు కుమారుల మధ్య ఎవరు గొప్పవారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని శివపార్వతులు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. శివుడు ఇద్దరినీ పిలిచాడు. “మీలో ఎవరు ముందుగా భూలోకాన్ని, ఆకాశాన్ని, సమస్త లోకాలను చుట్టి తిరిగి కైలాసానికి…
• T. VEDANTA SURY