పారిజాతం (కోరల్ జాస్మిన్) ఔషధ గుణాలు : -- పారిజాతం ఆకులు దళసరిగా గరుకుగా ఉంటాయి. నాలుగు పారిజాతం ఆకులను తెచ్చి కడిగి ముక్కలుగా త్రుంచి కొన్ని అల్లం ముక్కలు తాటి బెల్లం వేసి నీరు పోసి మరిగించి చల్లార్చిన కాషాయం తాగితే దగ్గు, కఫం, జలుబు, చికెన్ గున్యా జ్వరం , డెంగ్యూ జ్వరం కూడా తాగ్గి పోతుంది. దీని కాషాయం తాగితే ప్లేటిలెట్స్ (రక్త పట్టికలు ) రక్తం లో కౌంట్ పెరుగుతుంది. ఈ కషాయంలో జిలకర కూడా వేసి తాగితే మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి, వాపులు తగ్గిపోతాయి. పారిజాతం ఆకులు కషాయంలో తేనే కలిపి చిన్న పిల్లలకు తాగిస్తే అన్ని రకాల క్రిములు మలం ద్వారా బయటకు వెళ్లి పోతాయి పొట్ట శుద్ధి అవుతుంది.. - పి . కమలాకర్ రావు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం :సిహెచ్.పూజ-8వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాలఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

చిత్రం : -బి.ఈశ్వరి,-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

తెలంగాణా సాహిత్య అకాడమీకార్యాలయం లోదాశరదిజయంతిఉత్సవాలు
• T. VEDANTA SURY

బాల కథల పోటీ -2025
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి