పేదవాళ్ళు.అయినా అలాంటి ఆలోచనలువారికి ఎప్పుడూ రాలేదు.ఏబేధాభిప్రాయలులేవు.ఒకరోజు రాము బడికి రాలేదు.సాయంకాలంరాజు,రాముఇంటికెళ్ళాడు.రాము అమ్మజ్వరంతో బాధపడుతూ మంచంలో ఉంది.రాము అమ్మ కాళ్ళు నొక్కుతున్నాడు.విషయంతెలుసుకున్న రాజు"హాస్పిటల్ కు వెళ్ళలేదా?"అని రామును అడిగాడు."డబ్బులేక వెళ్ళలేదురా! మందులషాపు లోమాత్రలు తెచ్ఛివాడాను" చెప్పాడు రాము.రాజు తన ఇంటికెళ్ళి నాన్నతో విషయంచెప్పి డబ్బు తెచ్చి రాముఅమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్ళి చూపించాడు.అవసరమైన మందులు కొనిచ్చాడు.రెండురోజులకు జ్వరం తగ్గిపోయింది.రాము ,రాజుకు కృతజ్ఞతలు చెప్పబోతే"ఇందులో నాగొప్పదనం లేదురా!మాఅమ్మ,నాన్న నాకు సహకారగుణాన్ని ,మంచిగా ఆలోచించడాన్ని నేర్పారు"అన్నాడు రాజు.(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలో కథ)
స్నేహమంటే…: --పి.గురులక్ష్మి .8వతరగతి…కొత్తపేట
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి