రచయిత్రి ధనాశి ఉషారాణికి బుల్లెట్ కవి శారద బిరుదు


 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు
ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే సాహితీ పక్రియలను రూపొందిస్తూ తోటి కళాకారులకు అనేక అవార్డులు ఇవ్వడముతో పాటు కవి సమ్మేళనంలు నిర్వహిస్తూ
అనేక నూతన ప్రక్రియల్లో శతకాలు రాస్తున్నారు.బుల్లెట్ నూతన ప్రక్రియలో 108 కవితలు రాసి ప్రతిభ చాటినందుకు  బుల్లెట్ కవి శారద బిరుదు సర్టిఫికెట్  అందుకున్నారు.నిర్వాహకులు కృష్ణమూర్తిగారు మంచికట్ల శ్రీనివాస్ గారు తెలియజేసారు. 
.ఇప్పటికే అనేక పుస్తకాలు సాహిత్యంలో అచ్చువేసి అనేక అవార్డులుపొందారు.ఉషోదయ సాహితీ వేదిక కార్యనిర్వాహక సభ్యులు అభినందనలు తెలియజేసారు.
కామెంట్‌లు