వికారం ;--- కె . తేజస్విని9వ తరగతి 'ఈ' సెక్షన్జడ్పీ హెచ్ ఎస్ ఇందిరానగర్ సిద్దిపేటసెల్: 9292903048

 అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి మరియు తన కొడుకు ఉండే వారు. వారికి నాన్న వుండేవారు కాదు . కానీ వల్ల అమ్మ  తనకు ఏ లోటూ రాకుండా చూసుకునేది.వల్ల అమ్మ మొహం నచ్చదు ఎందుకంటే వల్ల అమ్మ మొహం సగం కాలిపోయి వుంటుంది .అందుకే వల్ల అమ్మ మొహం అతనికీ నచ్చదు .ఎప్పుడు వల్ల అమ్మ నీ తీడుతూనే వుంటాడు. కా నీ వల్ల అమ్మ తను ఎంత తీట్టేన తన కొడుకు ఏ బాధ పడకూడదు అనే అనుకుంటుంది. ఒక రోజు అతను స్కూల్ కి వెళ్ళటప్పుడు క్యారేజ్ మరిచేపోయాడు. వాళ్ళ అమ్మ ఆ క్యారేజ్ తీసుకొనీ స్కూల్ కి వేళ్లేంది. అప్పుడు తను తన స్నహితులతో ఆడుకుంటున్నాడు . వల్ల అమ్మ తన దగ్గరకు వెళ్లింది. అప్పుడు తన స్నహితుల ముందు తన పరువు పోతుందని తన స్నహితులకు వల్ల పనిమనిశీ అని చెప్పాడు. అప్పుడు వల్ల అమ్మ చాలా భాధ పడింది .కానీ కొడుకు మీద ఏ మాత్రం ప్రేమ అనేది తగ్గలేదు. అదే రోజు సాయంత్రం తను ఆడుకునేటప్పుడు క్రింద పడి పోయాడు . వెంటనే తన తల్లి తన దగ్గరకి వచ్చి తన చీర చింపీ అతనికీ కట్టు కట్టేంది .అయిన తన కొడుకు ఎ మాత్రం వాళ్ల అమ్మ మీద జలి చుపలేదు. రోజులు గడిచాయి తన కొడుకు 23 యల్ల వయసు వచ్చింది .తను పై చదువుల కోసం అని పట్నం వెళ్లాడు. అక్కడె పెళ్లి కూడా చేసుకొని తన స్వార్థం తను చూసుకున్నాడు. తన తల్లి ఎప్పుడైనా తనకు ఫోన్ చేస్తే నేను పనిలో వున్న తర్వాత చేస్త అనవడు కానీ ఎప్పుడు ఫోన్ చెసెవాడు కాదు. ఓక రోజు వల్ల అమ్మ ఆరోగ్యం బాగా చెడిపొయింది . ఆ ఊరి లొ వాళ్ళు తన కొడుకు కు ఫోన్ చేసారు. వల్ల కొడుకు ఏ మన్నడన్టే నేను డబ్బులు పంపిస్తా మేరె ఆసుపత్రికి తీసకెళ్లామన్నడు. ఊరిలో వాళ్ళు సరే అని చెప్పి ఆసుపత్రి కీ తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తను వాళ్ళ ఊరి కి వచ్చాడు . తన ఊరిలో వాళ్ళు నీ బార్య ఏది అని అడిగారు .అప్పుడు తను అమన్నడంటె మా అంద వికరమైన అమ్మను చూస్తే తన పరువు పోతుందని చెప్పాడు . ఈ మాటలు విన్న ఊరి ప్రజలు " ముర్కుడ" అసలు ఏం జరిగింది అంటే ఒకరోజు నువ్వు గుడిసెలో అడుకుంటున్నవు. అప్పుడు నీవు 6 నెలల పసి వాడీవి అప్పుడు నువ్వు దీపం క్రింద పడసావు .అప్పుడు మీ గుడిసె అంటుకుంది అప్పుడు మంటలు చాలా ఎక్కువ అయ్యాయి. నువ్వు చనీపోతవ్ అని అందరం అనుకున్నాం .కానీ మీ అమ్మ ఆ మంటలలో కి వెళ్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీన్ను కపాడింది . అప్పుడే మే అమ్మ మొహం కలీపోయింది . కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మీ అమ్మ నీ తీడుతూనేవున్టావు అని ఊరి ప్రజలు చెప్పారు.అప్పుడు వల్లనీ అడిగాడు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. అప్పుడు ఊరి ప్రజలు నువ్వు భాధపడకుడదు అని మీ అమ్మ మా దగ్గర మాట తీసుకుంది అందుకే మేము చప్పలేదు.ఇదంతా విన్న తను వెంటనే వల్ల అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ నన్ను క్షమెంచు అని కళ్ళ మీద పడి ప్రదయపడ్డడు .వల్ల అమ్మ ఊరికో నాన్న నేను నిన్ను క్ష మీంచాను అనే చప్పేంది తర్వాత నున్ చి బాధ్యతగల కొడుకు లాగా ఉన్నాడు.
నీతి: అమ్మనే ఎప్పుడు భాధ పెట్టకూడదు మనకు నచ్చని పని 
 ఏ దైన చస్తే  దాని వెనుక చాలా భద్య త ప్రేమ వుంటుంది 
                 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం