*ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్* కు చంద్రకళ.దీకొండ,





 పదకొండు దేశభక్తి కవితలు రచించినందుకు గాను *ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్* నందు నమోదు అయిన
చంద్రకళ.దీకొండ,బి.ఎస్.సి.,బి.ఎడ్.,ఎం.ఎ., మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాకు చెందిన 
స్కూల్ అసిస్టెంట్ మరియు కవయిత్రి!
పతకమును మరియు ప్రశంసా పత్రమును 
చెన్నై నుండి  పోస్టు ద్వారా అందజేసిన 
టి. ఎస్.నారాయణ గారు,డా.శీలం రాజ్యలక్ష్మి గారు మరియు బి.వి.వి.సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సాహితీ మిత్రులు ఆమెను అభినందించారు.
కామెంట్‌లు