ఈ ప్రపంచంలో వ్యాపార వస్తువులుగా చలామణి అవుతున్నవి రెండే రెండు ఒకటి విద్య రెండు వ్యభిచారం. ఒకటవ తరగతి నుంచి పీహెచ్డీ వరకు పాఠశాలలో చదవాలంటే వందలతో ప్రారంభమై లక్షలతో అంతమవుతుంది. ప్రత్యేకించి వైద్య వృత్తికి వెళ్లాలంటే దాదాపు కోటి రూపాయల వరకు వారికి చందా రూపంలో ఇవ్వవలసి వస్తుంది. మనం నేర్చుకునే విద్య స్థితిని బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి అలాగే తన శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకున్న స్త్రీ ఆమె వ్యక్తిగత పరిస్థితులు ఏమైనా కావచ్చు ఒక చిన్న గది అద్దెకు తీసుకొని వేలకు వేలు సంపాదించగలుగుతున్న ది అంటే సమాజం ఏ స్థితికి దిగజారిందో మనం ఊహించుకోవచ్చు గురుకులాల నుంచి నేటి వరకు ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే విషయం తేటతెల్లమవుతుంది.
గురుకులాలలో మన పాఠశాలలో జరిగినట్టుగా ఒక ఉపాధ్యాయుడు వచ్చి వాళ్ళకు పాఠాలు చెప్పడం దాని గురించి ప్రశ్నలు అడగడం ఉండదు ఒక విద్యార్థి ఆచార వ్యవహారాలలో కానీ జీవిత పద్ధతులను అనుసరించడంలో కానీ ఋషి మార్గాన్ని అనుసరిస్తారు మనసు విప్పి ప్రతి అక్షరం లో ఉన్న క్షరం కాని వేదాంతార్థాలతో కూడిన విషయాలను అన్నిటిని ఆ వయసు పిల్లలకు అర్థం అయ్యేలా ఉపాధ్యాయుని లాగా (ఉప అంటే ప్రక్కనే తనకు అతి సమీపంలో కూర్చోబెట్టుకొని) అధ్యయనం చేయించడం. గురువుగారు ఏది చెబితే దానిని శిష్యుడు గురువుగారు చెప్పిన పద్ధతిలో చెప్పాలి దీనిని ఆర్ష ధర్మము అంటారు భారతీయుడు అంటేనే ఆర్ష ధర్మాన్ని అనుసరించేవాడు వెలుగును చూసేవాడు, చూపేవాడు అని అర్థం.
గురువుగారి దృష్టి కుర్రవాడిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం దానికి కావలసిన పద్ధతిలో ఆధ్యాత్మిక స్థితిని కూడా తెలియజేస్తూ పరిణతి చెందిన వ్యక్తిగా బయటకు పంపిస్తారు అలాంటి గురువు గారికి అతి తక్కువ ఖర్చుతో వచ్చే పుచ్చకాయ కూర కూడా ఇవ్వని వ్యక్తి ఒక వేశ్య వలలో పడి ఆమె ఎంత అడిగితే అంత ఏ విలాస వస్తువులు కావాలంటే వాటిని ఇస్తూ ఆమె మెప్పును పొందాలని ప్రయత్నం చేస్తాడు ఈ రెంటినీ సమన్వయపరుస్తూ వేమన చెప్పిన అద్భుతమైన వాక్యం గురువు అంటే భగవానునితో సమానమైన వాడు వేశ్య కన్నాగుణము లేనివాడా? జీవితాన్ని నిలబెట్టిన వారిని మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసే వేశ్యలను నమ్మి సర్వం నాశనం కావటం అది తన స్వయంకృతాపరాధం దానిని చెప్పడం కోసమే ఈ ఆటగడది మీరు చదవండి.
"గురువునకును పుచ్చ కూరైన నీయరు అరయ వేశ్యకిత్తు రర్ధమెల్ల గురుడు వేశ్య కన్న గుణహీనుడేమొకో"
గురుకులాలలో మన పాఠశాలలో జరిగినట్టుగా ఒక ఉపాధ్యాయుడు వచ్చి వాళ్ళకు పాఠాలు చెప్పడం దాని గురించి ప్రశ్నలు అడగడం ఉండదు ఒక విద్యార్థి ఆచార వ్యవహారాలలో కానీ జీవిత పద్ధతులను అనుసరించడంలో కానీ ఋషి మార్గాన్ని అనుసరిస్తారు మనసు విప్పి ప్రతి అక్షరం లో ఉన్న క్షరం కాని వేదాంతార్థాలతో కూడిన విషయాలను అన్నిటిని ఆ వయసు పిల్లలకు అర్థం అయ్యేలా ఉపాధ్యాయుని లాగా (ఉప అంటే ప్రక్కనే తనకు అతి సమీపంలో కూర్చోబెట్టుకొని) అధ్యయనం చేయించడం. గురువుగారు ఏది చెబితే దానిని శిష్యుడు గురువుగారు చెప్పిన పద్ధతిలో చెప్పాలి దీనిని ఆర్ష ధర్మము అంటారు భారతీయుడు అంటేనే ఆర్ష ధర్మాన్ని అనుసరించేవాడు వెలుగును చూసేవాడు, చూపేవాడు అని అర్థం.
గురువుగారి దృష్టి కుర్రవాడిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం దానికి కావలసిన పద్ధతిలో ఆధ్యాత్మిక స్థితిని కూడా తెలియజేస్తూ పరిణతి చెందిన వ్యక్తిగా బయటకు పంపిస్తారు అలాంటి గురువు గారికి అతి తక్కువ ఖర్చుతో వచ్చే పుచ్చకాయ కూర కూడా ఇవ్వని వ్యక్తి ఒక వేశ్య వలలో పడి ఆమె ఎంత అడిగితే అంత ఏ విలాస వస్తువులు కావాలంటే వాటిని ఇస్తూ ఆమె మెప్పును పొందాలని ప్రయత్నం చేస్తాడు ఈ రెంటినీ సమన్వయపరుస్తూ వేమన చెప్పిన అద్భుతమైన వాక్యం గురువు అంటే భగవానునితో సమానమైన వాడు వేశ్య కన్నాగుణము లేనివాడా? జీవితాన్ని నిలబెట్టిన వారిని మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసే వేశ్యలను నమ్మి సర్వం నాశనం కావటం అది తన స్వయంకృతాపరాధం దానిని చెప్పడం కోసమే ఈ ఆటగడది మీరు చదవండి.
"గురువునకును పుచ్చ కూరైన నీయరు అరయ వేశ్యకిత్తు రర్ధమెల్ల గురుడు వేశ్య కన్న గుణహీనుడేమొకో"
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి