20 వ పాశురం -***********ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్హు కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్; శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు వెప్పబొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్; శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుడ్గుల్ నప్పిన్నై నజ్గాయ్! తిరువే! తుయిలెళాయ్; ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్***********20వ పాశురము--భావము***********ముప్పది మూడు కోట్ల ప్రజలను కాపాడే దేవానీపై భక్తితొ నిను కీర్తించుటకొచ్చితిమో దేవానీ భక్తుల మొరలు వినుటకు రావేలా ఓ దేవామా మొర విని మము కనికరించవదేలా ఓదేవాబంధనాలను దాటి వస్తిమి మేము కరుణించము ...కృష్ణామాపై నీకు దయకలుగదా రావేలా ఓ స్వామీనిర్మల మనసుతో నిను కొలిచెదము రావేల స్వామీఅహంకారపు పొర తొలగి జ్ఞానము కల్గెను స్వామీఆత్మ జ్ఞానామృతమును మాకొసంగుమూ ఓ స్వామీనీ గుణగానము నిత్యము చేయు చుంటిమీ ఓ స్వామీ.. కృష్ణాసన్నని నడుము కలిగిన దానవు నీలమ్మాస్వామికి సేవలు చేయుటకొస్తిమి ఓ నీలమ్మామాకు వీవెనలు, దర్పణమీయుము నీలమ్మాస్వామిని నీవు నిద్దుర లేపుము ఓ నీలమ్మాస్నాన వ్రతమును చేయగా వస్తిమి నీలమ్మా...కృష్ణా(ఈ విధముగా గోదా దేవి ,తన సఖులు కృష్ణ స్వామి దర్శనం కొరకు ఈ మార్గశిర మాసమంతయూ వారి భక్తిని చూపుతున్నారు.)**********
తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి