తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సుగ్రీవునకు ఇలాంటి ఉపద్రవం ఏదైనా భవిష్యత్తులో రానున్నదేమోనని శంకించిన తార అతని శ్రేయస్సు ప్రధానంగా భావించి అప్రమత్తరాలైన నడుస్తుంది శ్రీరామ దర్శనం ఆయన సంభాషణ తార జీవితంలో గొప్ప పరిణామం పాలు కోల్పుతుంది. ఐహిక జీవిత మార్గంలో నుంచి అలౌకిక భావన తరంగణిలోకి ప్రవేశిస్తున్నట్లుగా తోస్తోంది. విశుద్ధ సత్వ అను శ్రీ రాముని వాణి ఈ మనస్విని తారను  అధీనసత్వగా మార్చేస్తుంది  ఈ మానసికమైన అలౌకిక పరిణామాన్ని దారిలో ఒక సందర్భంలో చూస్తాం  ఇది ఆ సందర్భం ఇంద్రియ సుఖాల్లో లీనమైన సుగ్రీవుడు దారి మలచినప్పుడు తార శ్రీరాముని ఉగ్ర సంభాషణ వాలికి వినిపిస్తుంది. అదే సమయంలో కోపోద్రికుడైన లక్ష్మణులు కూడా శాంతపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది  తార ఉదార మానసిక రూపాంతరం మనకు ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది.
వర్షఋతువు నాలుగు మాసాలు గడిచిన తర్వాత వానర సేనను  సీతా అన్వేషణ కై పంపుతానని సుగ్రీవుదు శ్రీరామునకు  ఒక మాట ఇచ్చాడు. కానీ నాలుగు నెలలు గడిచిపోయిన కూడా సుగ్రీవుల నుంచి శ్రీరామచంద్రులకు ఏ సమాచారము రాలేదు  ఈ మధ్యలో హనుమంతుడు తన వానర   సేనలు ఒకచోటకి చేర్చడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని శ్రీరామునకు చెప్పలేదు శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి విషయం తెలిపి సుగ్రీవుని వద్దకు వెళ్లి అతను ఇచ్చిన వాగ్దానాన్ని సుఖాలలో పడి భంగ పరిచినట్లు ఉన్నది. కనుక వాలికి తగలబోయే మరణ బాణ ప్రభావం సుగ్రీవుని పై కూడా పడుతుందని హెచ్చరించడం అని పంపాడు  ఈ మార్మిక సందేశంతో లక్ష్మణుడు ఎప్పుడైతే సుగ్రీవుని దూరం దగ్గరకు చేరాడు అప్పుడు  సుఖ భోగాల్లో నిమగ్ను డైన సుగ్రీవుని మేల్కొల్ప నుద్దేశించి 
భీషణ ధనుష్టంకారం చేశాడు లక్ష్మణుడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు తన భార్య తారను లక్ష్మణుని వద్దకు వెళ్లి అతనిని శాంతింప చేయమని తదుపరి తన వచ్చి లక్ష్మణులతో మాట్లాడుతానని చెప్పాడు అది ఒక భయంకర పరిస్థితి కానీ తార మహా సంప్రదాయ నిబద్ధురాలు కనుక సంతోషంతో భర్త కోరికకు సమతించింది ఈ నాలుగు నెలల వ్యవధిలో తార యొక్క ముఖవచ్చస్సు  తేజోవంతమై దివ్య తేజస్సుతో ఆమె ముఖ  కమలం ప్రజ్జురిల్లుతోంది తేజో వైభవాన్ని దర్శించిన తక్షణమే లక్ష్మణుని క్రోధం నశించి శాంతమూర్తిగా నిలిచాడు ఆ క్షణాన తార వాలి భార్యగా లేక సుగ్రీవుని భార్యగానూ గోచరించింది వాల్మీకి మాటల్లో ఆమె ఇప్పుడు హరీ పత్ని  లక్ష్మీదేవి ఈశ్వరుని పత్ని గౌరీ ఇద్దరి లక్షణాలు ఆమె ముఖంలో దివ్యంగా చూశాడు అందుకే  ఆ శాంతి రచించింది లక్ష్మణునికి  ఇప్పుడు కూడా లక్ష్మణునితో తారయే ప్రథమంగా నోరు విప్పుతుం


కామెంట్‌లు