త్రిజట- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సర్వలోక మనోహరి సీతాదేవి యొక్క లోకోత్తర సౌందర్య దర్శనమే సుందరకాండ యొక్క ప్రధాన కథా వస్తువు ఈ సౌందర్యం యొక్క ప్రముఖ ద్రష్ట హనుమంతుడే ఆమె యొక్క అదే సౌందర్యాన్ని విపరీత దృష్టి కోణంతో చూసే ప్రతి ద్రష్ట రావణాసురుడు ఆ సౌందర్య విభూతే ఇద్దరి దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇద్దరు సారించిన దృష్టి కోణాలలో మాత్రం విపరీతమైన భేద భావం నెలకొని ఉంది ఈ విరుద్ధ దృష్టి కోణాల భవితవ్యమును త్రి జట తన స్వప్నంలో ప్రతిబింబిస్తుంది ఆమె వర్ణనలో పలుమార్లు ద్రష్ట మరియు ద్రష్టా శబ్దాలు ఉపయోగించబడ్డాయి  త్రిజట  స్నేహితులు చాలా ఉత్కంఠతో ఆమెను అడుగుతున్నారు  చెపితే సరే సరి నువ్వు ఎలాంటి స్వప్నం చూసావు. దీనికి జవాబుగా త్రిజట తన స్వప్నకాండని విస్తారంగా తెలియజేస్తోంది మాటిమాటికి మయ ద్రష్ఠ మరియు ద్రష్టా నేను చూశాను నేను చూసి తిని స్త్రీ లింగం అనే శబ్దాన్ని ప్రయోగిస్తుంది  ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు రావణుని కొరకు రెండే రెండు సార్లు ఈ ధాతువు ఉపయోగించబడింది  కుంభకర్ణుడు విభేషునుని కొరకు ఒకసారి ఈ శబ్దం ప్రయోగించబడింది దానివల్ల అర్థమయ్యేది ఏమిటంటే త్రి జట యొక్క ఈ దృష్టి దశ దిశల వ్యాపించి సమగ్ర దర్శనాన్ని అందించింది అని తెలుసుకోవాలి  హనుమంతునితో స్నేహంతో మరియు రామునితో లంక వృత్తాంతం వివరిస్తూ ఉన్నప్పుడు కూడా మొదటిగా దృష్టా సీత (నేను సీతను చూశాను) అని చెప్తాడు.
హనుమంతుని అమృతవాక్కే సుందరకాండ యొక్క పరిపూర్ణ తత్వసారం  ఈ దృష్టి ప్రతిబింబమే మనం త్రిజట స్వప్నంలో చూస్తాము మరొక విషయం సీతారామ లక్ష్మణుల వర్ణన జరుగుతున్నప్పుడు కృష్ణ శబ్దాన్ని రావణుని పరివార వర్ణన జరుగుతున్నప్పుడు కృష్ణ శబ్దాన్ని మాటిమాటికి ప్రయోగించబడింది  రెండూ రెండు వ్యతిరేక దిశలకు ప్రతీకలు భగవద్గీతలో ఇదే చెప్పబడింది లోకంలో సదా రెండు విధాలు అయిన రెండు మార్గాలు నడుస్తున్నాయి ఒకటి శుక్ల లేక తెల్లనిది రెండవది కృష్ణ లేక నల్లనిది ఒకటి తెల్లగా ఉంటుంది రెండవది వంకరగా ఉంటుంది  ఒక మార్గంలో  పయనిస్తే గమ్యం చేరుకోవచ్చు కానీ తిరిగిరారు రెండో మార్గంలో వెళితే మధ్యలోనే సంచరించి తిరిగి వస్తారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం