మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 డాక్టర్ రామస్వామి నాయుడు గారి సత్రం రైల్వేస్టేషన్కు దగ్గరలో ఉండి నాలుగు జాతుల వారికి  బస ఏర్పాటు చేస్తారు  నర్రా వారి సత్రం పూర్వం ఇది ప్రకాశం రోడ్ లో ఉండేది శిథిలమై పోగా కూల్చివేశారు  దీనికి సంబంధించిన భూములు మంగళం గ్రామంలో ఉన్నాయి  గ్రామానికి  గ్రామానికి పశ్చిమ భాగంలో ఉంది దీంట్లో కూడా నాలుగు జాతుల వారు దిగవచ్చు. శ్రీ హత్తి రాంజీ మఠం వారి ధర్మశాల పురానికి మధ్య ఉంది మార్కెట్ బజారుకు సమీపంలో ఉంది  ఇందులో కూడా నాలుగు జాతుల వారికి ప్రవేశం ఉంటుంది  వైశ్యుల సత్రములు కొత్త వీధిలో రెండు ఉన్నాయి సౌరాష్ట్రముల సత్రం ఒకటి శ్రీరాముల వారి సన్నిధిలో ఉంది. యాత్రికులు కూడా ఒక మంచి తాళం  తెచ్చుకోవడం మంచిది  కానీ పుష్ప తోట వద్ద డోలీలు విశేషంగా ఉంటాయి  ఈ తీర్థం చాలా ప్రాచీనం ఇక్కడ భూలోకంలో పార్వతీ పరమేశ్వరులు కపిల మహాఋషికి ప్రత్యక్షమయ్యారని  ఈ లింగం పాతాళములో సురల చేతను కపిల మహాముని చేతను పూజింపబడి జనులను ఉద్ధరింప భూలోకమునకు ఏ తెంచినట్లు చెబుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వకుల మాలిక దేవిని శ్రీ పద్మావతి దేవిని వివాహ రాయబారములకు  మొదట పంపునప్పుడు ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీ కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ప్రార్థించాలి అని చెప్తారు  భవిషష్యోత్తర పురాణం దీనికి ప్రమాణం  ఈ తీర్థం తిరుపతికి 1:30 దూరంలో ఉంది  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కానీ కొండ ఎక్కడానికి కానీ మునుపే తీర్థానికి తిరుపతి నుంచి యాత్రికులు వెళ్లి స్నానం చేసి  వస్తారు. కొందరు హిరణ్యము లేకపోతే తీర్థ సార్థములు ఇస్తారు స్నానం చేసేటప్పుడు సంకల్పాదుడు దానధర్మముడు తీర్థ సర్ధములు మొదలగువానిని  చేయాలి అన్న నిర్భంతం ఏమీ లేదు ఇష్టమైన వారు తమ శక్తిని అనుసరించి  చేయవచ్చు  మనం చేసిన విధులు  సాఫల్యం కోసం ఇంతకు తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం ఇస్తే బాగుంటుంది  ఆయా దానాలు  విధ్యుత్తముగా  చేయవలెనని అలా చేయకపోయినట్లయితే పెద్దలు మోక్షము పొందారని  చెప్పే మాటలు  విశ్వసించదగినవి కావు  తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తీర్థ రాజ్యం యాత్రికుల రద్దీ స్థానికుల రద్దీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి సౌందర్యం  చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది  అక్కడకు వెళ్ళిన వారు  ప్రకృతిలో లీనమై  చాలా ఆలస్యంగా బయటకు వస్తారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం