మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీవారి కుల శేఖర పడి వద్ద నుంచి వెండి కుర్చీలో కొలువు శ్రీనివాసమూర్తి వాడు దేవస్థానం యొక్క యు గద్వాల్ రాజు గారి యొక్కయు వెండి నెయ్యి దివిటీలు  మండుచు ముందు రాగా రంగ మండపము అనగా బంగారు వాకిలి ముందుండు మండపంలోనికి శ్యటరీ సైతం గా వస్తాడు  శ్రీ మైసూర్ మహారాజు గారికి సమ్మర్ ఇప్పించబడిన బంగారు కొడుకు వాడు ఎవడైనా మించబడిన బ్రాహ్మణుడిని పట్టబడును  అప్పుడు లఘువు గానారాధన చేసి రెండు అణాల రొకం 16 సేరుల బియ్యం, నూనె అర్చకుల దేవస్థానం నుంచి దాన మీచెదరు. దేవస్థానము నుండి ఖర్చు పడు నువ్వులు సొంటి వేయించి, పొడి చేసి బెల్లముతో కలిపి నివేదన చేస్తారు పంచాంగ శ్రవణమై గత దినపు శ్రీవారికి  శ్రుతపరుపబడును. దేవస్థానపు సొంత నవనీత హారతి శతరై ప్రసాదము సల పద్ధతి ప్రకారము వినియోగమవును  శ్రీవారు సన్నిధిలోనికి దయచేసి దరూ ఈ కొలువు శ్రీవారి బ్రహ్మోత్సవపు ద్వజారోహణ దివసమున నిలపబడి  దీపావళికి ఆరంభమవుతుంది ఈ కొలువు కాలములో హత్తి రాంజీ మఠపు సాధువు శ్రీవారికి చామరము వేయను  అర్చన  కొలువు అయిన పది నిమిషాలకు తులసి సహస్రనామార్చన ఆరంభానికి ముందు అర్చన చేయించు వారిని అనగా పారుపత్యధారు కచేరిలో ఏడు రూపాయలు చెల్లించి అర్చన టిక్కెట్ తీసుకొని వారిని టిక్కెట్ ఒకటికి నలుగురు వంతున శ్రీవారి బ్రహ్మోత్సవము నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ మంది వంతున వదులుతారు. బ్రహ్మోత్సవము ఆ మంత్ర దినోత్సవం గృహస్థుడను వదలెదరు అర్చన గృహస్తులు ఆరంభము మొదలు అంతము వరకు లోపలే ఉంటారు కనుక  ఒకప్పుడు జన సమర్థం ఉంటుంది తోమాల సేవ ఏకాంత సేవ వలే గృహస్తులు  ఆతుర పడక సావధాన మనస్కుడై ఒకరికొకరు  అసౌకర్యము కలగకుండా మనిషి మనిషికి  ఎడము చివరి వరసలుగా నిలుచుండిన అందరూ చక్కగా దర్శనం అవుతుంది  ఎన్ని అర్చన టిక్కెట్లను లేకుండా ఒకసారి మాత్రమే సహస్రనామార్చన లేక  అష్టోత్తర నామార్చన తోమాల సేవ ఏకాంత సేవలు  వలే దరికి అర్చన గృహస్థులకు గోత్రనామములతో ఆశీర్వాదము చేస్తారు  తోమాల సేవలో ఏకాంత సేవ యందును ధర్మ దర్శనకాలములో వడే  ఇప్పుడు లో యాత్రికులు ఎవరికీ సొమ్ము లోపల ఇవ్వకూడదు.


కామెంట్‌లు
Popular posts