స్ఫూర్తి దాతలు _2 అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు మనం కాస్త దెబ్బ తగిలి తే చాలు విలవిలలాడతాం.ఏదో ఐపోయిందని బతుకు వ్యర్థం అని భావిస్తాం.కానీ అర్పితారాయ్ కథవింటే నోరు వెళ్లబెడతాం.కలకత్తా కి చెందిన ఈమెను బైక్ గుద్దడంతో రోడ్డు పై పడిపోయింది. సరిగ్గా ఓలారీ ఆమె కాళ్ళ పై దూసుకు పోవటం రెండు కాళ్ళను మోకాలిదాకా తీసేయడం తో నిరాశతో ఆమె కృంగిపోయింది.కృత్రిమ కాళ్ళతో యోగాసనాలు నేర్చుకుని నేడుయోగా టీచర్ గా దేశవిదేశాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలో ఫుల్ టైం జాబ్తో పాటు సి.ఆర్.పి.ఎఫ్.పోలీసులకు వర్క్ షాప్ నిర్వహించారు. మోటివేషన్ ఉపన్యాసాల తో చిన్నారులు దివ్యాంగులకు స్ఫూర్తి దాత గా ఉన్నారు. 
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కైఆదివాసీ మహిళ చేసే కృషి అద్భుతం.అమెజాన్ ఆదివాసి మహిళ     జాన్ ఫ్రంట్ లైన్స్ అండ్ సిబో ఎలయన్స్ పేరు తో 5 లక్షల ఎకరాల  అడవిని కార్పొరేట్ కంపెనీల నుండి కాపాడింది.1950 లో యూరోపియన్ మిషనరీలరాకతో మాబతుకులు నాశనం ఐనాయి .  ఆరోగ్యం కోసం రోగ నివారణకు చెట్టు కొట్టేముందు పాటపాడి క్షమాపణ వేడే ఆదివాసీల వారసులుగా నీమోంటే నెన్క్విమో ఆదర్శంగా మనం ఉన్న చెట్ల ను కాపాడాలి.వాకిలి ముందు చెట్టు పాతాలి. తమప్రాంతం భూమిపొరల్లో ఉన్న  చమురు ని తమ పూర్వీకుల రక్తంఅని భావించే దొడ్డబుద్ది ఆమెది🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం