మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం; భగవద్గీతా కించిదధీతా
           గంగా జలలవ కణి
           కాపీతా !
           సకృదపి యేన మురారి
            సమర్చా 
            క్రియతే తస్య  యమేనా
             స చర్చా !!

భావం: ఎవరు భగవద్గీతను కొంచమైననూ అద్యయనము చేయునో, గంగాజలమును ఒకింతైననూ, పానము చేయునో, ఒక్క పర్యాయమైనను, భగవంతుని పూజించునో,
అట్టివానిని గూర్చి యముడు కూడా చర్చించపడు. ఈ శ్లోకమును దృఢ భక్తాచార్యులు వారు చెప్పిరి. 
            ********

కామెంట్‌లు