నేటి ఆధునిక యుగంలో విధికొక వృద్ధాశ్రమం వెలుస్తున్న నేపథ్యంలో ప్రతి కొడుకు లేక కూతురు విధిగా తెలుసుకొని, ఆచరించాల్సిన విషయం ఇది. నాటి యుగంలోనే తల్లిదండ్రులు వృద్దులయ్యాక తమ పిల్లల చేత అనాదరింపబడతారన్న విషయాన్ని వేమన గుర్తించి ఈ మానవాళిని హెచ్చరించాడు.
వారి రక్త మాంసాలను పంచుకు పుట్టి, వారి శక్తినంతా తాగేసి పెద్దవారలమైన మనం వారిని నిర్లక్ష్యం చేయడం, వారిని అవసాన దశలో అనాధలుగా వదిలివేసి మన స్వార్ధం చూసుకోవడం క్షమించరాని నేరం... మనం జీవించే ఈ ప్రపంచం సుఖంగా వర్ధిల్లాలంటే, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత నెరిగి ప్రవర్తించడం ఎంతో అవసరం. ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వుంటారేమోగాని, ప్రేమ లేని అమ్మ, బాధ్యత ఎరుగని నాన్న మాత్రం వుండరు. పరిస్థితుల వలన వారి ప్రవర్తన మనకు మంచిగా అనిపించవచ్చు. అమ్మ ప్రేమ కళ్ళలో చూడగలం గాని నాన్న ప్రేమను మాత్రం కన్నీళ్ళతోనే తెలుసుకోగలం తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా ఆరాధించమని చెప్పే గొప్ప సంస్కృతి, సంప్రదాయం విలసిల్లుతున్న పుణ్య భూమి లో వీధికో వృధాశ్రమం వెలవడం ఎంత దౌర్భాగ్యం ?
నేటి యువతే రేపటి వృద్ధులు అన్నది నిర్వివాదాంశం.ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కాని మనుష్యులు పోతే మాత్రం తిరిగి రారు.అందుకే వారిని నిర్లక్ష్యం గా వదిలివేయడం మహా పాపం.. వారికి పంచ భక్ష్య పరమాన్నాలు,మృష్టాన్న భోజనం అవసరం లేదు. కావలసిందల్లా కాస్తంత ఓదార్పు,ఆపత్ సమయంలో ఆసరా , మీకు మేము ఎల్లవేళలా తోడు నీడగా ఉంటామని భరోసా మాత్రమే.. తల్లిదండ్రులు పోయాక వేద మంత్రాలతో వెండి పళ్ళెం లో పిండాలు పెట్టడం కంటే బ్రతికి వున్నప్పుడు కడుపు నిండా తిండి, ఆసరాకు తన భుజాన్ని,ఓదార్పుకు ఒక మాట ఇవ్వగలిగినవారే నిజమైన మనుష్యులు.తల్లిదండ్రుల చిన్న అలవాట్లు పిల్లల్లో స్మార్ట్ క్రమశిక్షణను ప్రోత్సహిస్తాయి. అయితే, పిల్లల్లో క్రమశిక్షణను నేర్పడంలో తల్లిదండ్రులు సీరియస్గా, కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. అలా చేయడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి, తల్లిదండ్రులు కొన్నిపెద్ద అలవాట్లు అనుసరించినప్పుడు, వాటిని చూసి పిల్లలు సహజంగానే క్రమశిక్షణ నేర్చుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
వారి రక్త మాంసాలను పంచుకు పుట్టి, వారి శక్తినంతా తాగేసి పెద్దవారలమైన మనం వారిని నిర్లక్ష్యం చేయడం, వారిని అవసాన దశలో అనాధలుగా వదిలివేసి మన స్వార్ధం చూసుకోవడం క్షమించరాని నేరం... మనం జీవించే ఈ ప్రపంచం సుఖంగా వర్ధిల్లాలంటే, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత నెరిగి ప్రవర్తించడం ఎంతో అవసరం. ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వుంటారేమోగాని, ప్రేమ లేని అమ్మ, బాధ్యత ఎరుగని నాన్న మాత్రం వుండరు. పరిస్థితుల వలన వారి ప్రవర్తన మనకు మంచిగా అనిపించవచ్చు. అమ్మ ప్రేమ కళ్ళలో చూడగలం గాని నాన్న ప్రేమను మాత్రం కన్నీళ్ళతోనే తెలుసుకోగలం తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా ఆరాధించమని చెప్పే గొప్ప సంస్కృతి, సంప్రదాయం విలసిల్లుతున్న పుణ్య భూమి లో వీధికో వృధాశ్రమం వెలవడం ఎంత దౌర్భాగ్యం ?
నేటి యువతే రేపటి వృద్ధులు అన్నది నిర్వివాదాంశం.ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కాని మనుష్యులు పోతే మాత్రం తిరిగి రారు.అందుకే వారిని నిర్లక్ష్యం గా వదిలివేయడం మహా పాపం.. వారికి పంచ భక్ష్య పరమాన్నాలు,మృష్టాన్న భోజనం అవసరం లేదు. కావలసిందల్లా కాస్తంత ఓదార్పు,ఆపత్ సమయంలో ఆసరా , మీకు మేము ఎల్లవేళలా తోడు నీడగా ఉంటామని భరోసా మాత్రమే.. తల్లిదండ్రులు పోయాక వేద మంత్రాలతో వెండి పళ్ళెం లో పిండాలు పెట్టడం కంటే బ్రతికి వున్నప్పుడు కడుపు నిండా తిండి, ఆసరాకు తన భుజాన్ని,ఓదార్పుకు ఒక మాట ఇవ్వగలిగినవారే నిజమైన మనుష్యులు.తల్లిదండ్రుల చిన్న అలవాట్లు పిల్లల్లో స్మార్ట్ క్రమశిక్షణను ప్రోత్సహిస్తాయి. అయితే, పిల్లల్లో క్రమశిక్షణను నేర్పడంలో తల్లిదండ్రులు సీరియస్గా, కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. అలా చేయడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి, తల్లిదండ్రులు కొన్నిపెద్ద అలవాట్లు అనుసరించినప్పుడు, వాటిని చూసి పిల్లలు సహజంగానే క్రమశిక్షణ నేర్చుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి