మన ఋషులు వేద పురాణాలు చెప్పిన విషయాలు విని ట్రాష్ అని కొట్టి పడేయరాదు. అందులో ఎంతో అర్ధం గూడార్ధం దాగున్నాయి.నగరంపేర్లు ఎలా పెట్టారో చూడండి.బహిష్మతి అనే ఆనగరంపేరు కి మూలం తెల్సుకుందాం.భూమికోసం వెతుకుతూ వరాహస్వామి నీటిలో నానిపోతుండగా ఆయన శరీరంపైని వెంట్రుకలు నీటిలో పడి ఆకుపచ్చని దర్భలుగా మొలకెత్తాయి.అందుకే పుణ్య కార్యాలకు యాగానికి దర్భలు వాడాలి. ఓషధీగుణాలున్నాయని కొందరి అభిప్రాయం.కంచిపరమాచార్య*నడిచేదైవం* ఎంతనియమనిష్ఠలు కలవారో ఈసంఘటన చదివితే తెలుస్తుంది.సన్యాసులు ఏదైనా నచ్చితే బాగుంది అనరాదు.అది దోషం.ముఖ్యంగా ఆహారం విషయంలో అలా అంటే నోటిరుచులకు దాసుడైనాడని అర్థం.ఒకసారి "తోటకూర పప్పు చాలా బాగుంది" అని నోరు జారారు. వంటవాడు పరమానంపడిపోయి రోజూ తోటకూర పప్ప వండసాగాడు. ఆరోజు స్వాములారు" నాకు ఈరోజు నుంచీ భిక్ష వద్దు" (అన్నం తినను) అని వారంరోజుల పైగా ఉపోషం ఉన్నారు.గోశాలలోని ఆవుపేడను పెసరగింజంత నోట్లోవేసుకున్నారంతే! " నాజిహ్వ చాపల్యం ప్రచారంఔతుంది. నాకు నామాట భక్తికి విలువ తగ్గుతుంది." అని కఠిన ఉపవాసం వారంరోజులపైగా చేశారు.అదీ ఇంద్రియనిగ్రహం అంటే! మరి ఈరోజుల్లో సినిమా రిలీజైన తొలి ఆటకు టికెట్ దొరక్కపోతే, స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే, మద్యానికి డబ్బులివ్వకపోతే హత్య ఆత్మహత్యలు! ఇలాంటి మంచియదార్ధ సంఘటనలు చెప్పి ప్రచారం చెయ్యని
దౌర్భాగ్యం నేడు🌹
పాపం ఫోన్ కి ఆకలేసి పరమానందంలో పరమానం ని రుచి చూసింది🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి