సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు----------------------ఓ నా భారత దేశమా..ఓనా యువకులారాకులాల కుంపట్ల లోమతాల అగ్ని గుండాలు నిత్యం రగుతూనే ఉన్నాయి.పోయిన ప్రాణం లో మతాన్ని వెదికే దేశభక్తి మనది.ఛిద్రమైన శరీరం లో కులాన్నికనుక్కునే కుహనా సంస్కారం మనది.ముష్కరులు రంకె వేస్తేప్రతి పౌరుడు సైనికుడు కావాలిసిన తరుణం లోరొమ్ము విరిచి కధన రంగం లో దూకాలిసిన పరువం లోక్రికెట్ మైదానం లో దేశభక్తినికలగంటున్నావు..ఉత్పత్తి రంగాన్ని ఉరుకు లెత్తించాలిసిన రక్తం లోమత ప్రభోదాల సిరాను ఎక్కిస్తున్నావు..తప్పొప్పులు తెలుసుకోవాలిసిన విచక్షణకువాట్సప్ గ్రూప్ ల చెత్తను మేత వేస్తున్నావు..ఓ యువకూడా ఇప్పటికైనా కళ్ళు తెరువు..నిజాలు నిగ్గు తేల్చివాస్తవాలలో జీవించు..!అసత్యాల చిట్టాను చిదిమి వేసి అలోచనలు రేకెత్తించు...!
యువకుడా:- కాకర్ల రమణయ్య-గుడిపాటిపల్లి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి