పిల్లల్లారా జాగ్రత్తగా వినండి
ఇటీవల ఖాట్మండు నగరంలో
నిర్వహించిన మౌంట్ ఎవరెస్ట్
పరిశీలన కార్యక్రమం గూర్చి వినండి
జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యంపై
దృష్టి సారించిన మన పెద్దలు
భారత్ చైనాతో పాటు12 దేశాల
ప్రతినిధులు 300 పైచిలుకు పాల్గొన్నారు
భూతాప వాయువుతో ముప్పు
తలెత్తే ప్రమాదాల బాధలను
వారంతా విశ్లేషించి
రాబోయే పరిస్థితుల గూర్చి తెలిపారు
హిమ ఖండాలు కరిగిపోయి
పలుచబడి పరిమాణం తగ్గిపోయి
నేపాల్ లో భూతాపం పెరిగి
ప్రజలు నానా బాధలు పడుతున్నారటా
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి