నేటి సమాజంలో ఐదేండ్ల పిల్లలనుంచిఎనభై ఏండ్లుదాటిన వృద్ధుల వరకుఅలరించి ఆనందించే క్రీడ క్రికెట్.పూర్వం ఐదు రోజులు మూడు రోజులుఆ తరువాత ఒక రోజు కి పరిమితమై.ఆ రోజంతా దూరదర్శన్ లకే ఇంట్లో ఉన్నవారంతా అతుక్కుని చూసే క్రీడఫోర్, సిక్స్ ,నోబాల్,వైడ్ అని చప్పట్లతోపిల్లలే కాదు తాతయ్యలు బామ్మల ఇష్టమైన ఆటసినీ నటీనటుల అభిమానులను మించిక్రికెట్ క్రీడాకారుల అభిమానులు పెరిగిన సమాజాననిన్న జరిగిన క్రికెట్ విజయోత్సవ సంబరాలలోతమ క్రీడాకారులను చూసేందుకు వచ్చినఎంతో భవిష్యత్ కలిగిన యువతసరి అయిన ప్రణాళికా రక్షణ లేకతొక్కిసలాటలో దుర్మరణం పాలైకన్నవారి కడుపుకోతకు కారణమైన సంఘటనకుఎవరు బాధ్యులు?విజ్ఞులు, ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి..!!
( బెంగుళూర్ చిన్నస్వామి క్రికెట్ స్టేడియం లో జరిగిన సంఘటన లో పదకొండు మంది యువత అనేక మంది తీవ్రగాయాల పాలయ్యారని విని ఆర్ధ్రత తో వ్రాసినది)..............................
ఎవరు దీనికి బాధ్యులు?:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశాఖపట్నం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి