ఇటీవల కస్తూరి విజయం ఇంక్ బౌండ్ బుక్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో...సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో... నందమూరి ప్రాంగణంలో...తెనాలి వాస్తవ్యులు కవి
రచయిత దాత నూతలపాటి నాగేశ్వరరావు సంపాదకత్వంలో...86 మంది కవులు కవయిత్రులు వ్రాసిన "కవితా కెరటాలు"...
"కథల పరిమళాలు"...అను రెండు పుస్తకాలను కస్తూరి విజయం వ్యవస్థాపకులు పామిరెడ్డి సుధీర్ రెడ్డి వారి భాగస్వామితో కలిసి ఆవిష్కరించారు.
తదనంతరం కవులందరిని
ఉచిత రీతిలో సత్కరించారు...
ఈ సభకు హాజరైన ప్రముఖ కవి
రచయిత హైదరాబాద్ నివాసి
పోలయ్య కవి కూకట్లపల్లి మాట్లాడుతూ నాగేశ్వరావు సంపాదకత్వంలో వచ్చిన
"కవితా కెరటాలు" సంపుటిలో..."భారత నారీ...కార్మికుల హక్కులను కాలరాస్తే...
ఆయుధాలు"...అను తాను వ్రాసిన మూడు కవితలకు..."కథల పరిమళాలు" పుస్తకంలో "గోవిందా...గోవిందా" అను ఒక హాస్య కథకు
చోటు దక్కిందని అందుకు నూతలపాటి నాగేశ్వరరావుకు "కూకట్లపల్లి పోలయ్య కృతజ్ఞతలు" తెలియజేశారు ఎంతో
సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సభలో తోటి కవులతో పాటుగా
"రెండు ఉచిత పుస్తకాలు...ఒక శాలువా...
ఒక సర్టిఫికెట్" తో తనను ఘనంగా సత్కరించిన...కస్తూరి విజయం
వారికి...నూతలపాటి నాగేశ్వరావుకు
కవి పోలయ్య కూకట్లపల్లి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సభలో "మరణం లేని మహానటుడు
మా నందమూరి చందమామ" అను
ఎన్టీఆర్ కవితను చదివి పోలయ్య కవి
సభను అలరించారు అన్న అభిమానుల
ప్రశంసలను పొందారు...
దాదాపుగా ఒక వందమంది కవులు
కవయిత్రులు హాజరైన ఈ సభ కవుల
మనసు నిండగా కనుల పండుగలా
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి