కరోనా వ్యాసరచన విజేతలు వీరే- పుడమి సాహితీ వేదిక నల్లగొండ వారి ఆధ్వర్యంలో 'భారత సామాజిక, ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ' అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారి వివరాలు ఇవి. *ప్రాథమిక స్థాయి(1-5 తరగతులు)* 1.ఎ.ప్రాణేష్...విశాఖపట్టణం 2.కె.సాయి నిఖిల్...మెదక్ 3.డి.విశ్వజిత్...గద్వాల *హైస్కూలు స్థాయి(6-10 తరగతులు)* 1.జి. లహరి...గాజువాక 2.సాయి లిఖిత...వనపర్తి 3.జి.ప్రణవి...మహబూబాబాద్ *కళాశాల స్థాయి* 1.కమ్మాల మమత 2.ఆర్. నవనీత..హైదరాబాద్ 3.రాణి గయక్వాడ్..ఉట్నూరు *మహిళా విభాగం* 1.అప్పికొండ అరుణ..విశాఖపట్టణం 2.చిలువేరు నాగమణి..మిర్యాలగూడ 3.గొల్లపూడి పద్మావతి..హైదరాబాద్ *మాస్టర్స్ స్థాయి* 1.డాక్టర్ తెలుగు తిరుమలేష్...వనపర్తి 2.యామిని మోహన్ రావు..మిర్యాలగూడ 3.వై.బి. ఆంజనేయులు..అనంతపురం విజేతలందరిని కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత జాతీయ పుడమి పురస్కారాలతో ఘనంగా సన్మానించబడును. విజేతలను పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి, సంస్థ సభ్యులు గొల్లబోయిన అంబేద్కర్, మోత్కూరి శ్రీనివాస్,పద్మకుమారి, ఊదరి వెంకన్న, బూరుగు గోపికృష్ణ,సంతపురి నారాయణ రావు తదితరులు అభినందించారు. *చిలుముల బాల్ రెడ్డి* *అధ్యక్షులు-పుడమి సాహితీ వేదిక*
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : - S. అన్విక -7వ తరగతి-జి.ప.ఉ.పా.తొగుట.మండలం తోగుట-జిల్లా సిద్దిపేట
• T. VEDANTA SURY

చిత్రం : -M.దీక్షిత -8వ తరగతి -జి.ఉ.పా.తొగుట--సిద్దిపేట జిల్లా
• T. VEDANTA SURY

ఎదురుచూపు!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
• T. VEDANTA SURY

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు..జవహర్ నవోదయ విద్యాలయాలు.:-ఇల్లూరి క్రాంతి కుమార్.
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి