స్త్రీపురుష భేదంలేని ,కర్షకలోకంలోస్ర్తీ మూర్తి సైతంహాలంపట్టిపొలందున్నుతున్నఈ ఆధునిక కాలంలోరైతుల పరిస్థితిదినదిన గండం -నూరేళ్ల ఆయుష్షు ఐంది !అవసరం లేనప్పుడుకుండపోత వర్షాలు ,అవసరంవున్నప్పుడుచినుకు రాల్చని మేఘాలురోజురోజుకీ రైతుబ్రతుకు ,ప్రభుత్వాల దృష్టికి రానిపనికిరాని అంశం ఐంది !ప్రభుత్వ పథకాలన్నీప్రక్కదారి పట్టిప్రజల దృష్టి పక్కకు నెట్టి ,ఉన్నవాళ్లే అన్నీదున్నుకుంటున్నపాడుకాలం ఇది !తిండిపెడుతున్నత్యాగమూర్తులనుఅశ్రద్ద చేయడంన్యాయంకాదు .....!రేపటి ఆర్థిక భవిష్యత్తుకుఆటంకాలు పెట్టడం ,ముమ్మాటికీ సరికాదు ...!!
రేపటికోసం ..: -----డా.కె .ఎల్.వి.ప్రసాద్ -- హన్మకొండ .