ఒకరోజుసాగరందాటాల్సినపరస్థితిముందుశిష్యున్ని దాటమన్నాడు. నీటిమీదనడుస్తూ గురువుగారి మాట శిరసా వహించినశిష్యుడు గురుభ్యోనమః,గురుభ్యోనమః అంటూ నీటిమీద నడుస్తూ అవలీలగానడుస్తూతీరంచేరాడు.గురువుగారుమీనామానికేఇంతశక్తివుంటె మీకింకెంతశక్తివుండిలి అనిదండంపెట్టాడు.గురువుకనిపించిందినాశక్తినేనుతెలుసుకోలేకపోతున్నాననితననామాన్నిజపంచేసుకుంటు గురువునీటిలోనడకసాగించాడు.మునిగిపోయాడు తేలలేదు.అలాఎవరినినమ్ముతామోఆనమ్మకంలోభగవంతుడువచ్చిచేరతాడనిఈకథేకాదు నాటిఏకలవ్యుడికథకూడబోధిస్తుంది.ద్రోనాచార్యమట్టిబోమ్మలోసరస్వతీమాతవిద్యనేర్పినతీరు అందరికితెలిసిందే.గురుభ్యోనమః
గురుభ్యోనమ(బాలల కథ )-మమత ఐల-హైదరాబాద్-9247593432
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి