అగ్రవర్ణ భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలోకేరళ లోని ఎలాంకుళం లో జన్మించి అందవిశ్వాసాలుఅభివృద్ధికి నిరోధాలనిమానవసేవే మాధవ సేవ అని అణగారిన, తాడిత, పీడిత ప్రజలకోసం పోరాడిన నిష్కళంక దేశభక్తుడు నంబూద్రిస్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని భరతమాత దాస్యశృంఖల విముక్తికై పోరాడిన నంబూద్రికేరళ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీకి మొదటి ముఖ్యమంత్రి గా ఎన్నికై భూసంస్కరణలు,ప్రజాసంక్షేమ కార్యక్రమాలని అమలుపరచి తన భూములపై వచ్చే ఆదాయాన్ని ప్రజాలకోసమే ఉపయోగించిన ప్రజాలపెన్నిధి నంబూద్రికులమతాభేదాలు ఉండవని మనుషులంతా ఒకటే అని కులవ్యవస్థ నిర్మూలనకై శ్రమించినసమజాహితుడుఅక్షరాస్యత ఉంటే అభివృద్ధికి కారణమని విద్య అందరికి ఉండాలనివిద్యావ్యాప్తికై కృషిచేసినేడు కేరళ దేశంలోనేవందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా పునాదులు వేసిన సరస్వతీ పుత్రులు నంబూద్రి.ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికై రాష్ట్ర దశా-దిశా మార్చి,అనేక రచనలు చేసి,కేరళ చరిత్ర ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికే పరిచయం చేసి,పూర్ణయుర్దాయం తో జీవించి మలయాళ ప్రజలహృదయాలలో చిరంజీవిగా నిలచిన నంబూద్రి మీరు బహుముఖ ప్రజ్ఞాశాలినీతికి నిలువెత్తు దర్పణం.మీకివే మా శతకోటి వందనములు.......!!
నీతికి నిలువెత్తు దర్పణం ; -ఆయ్యలసోమయాజుల ప్రసాద్-రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతివిశాఖపట్నంచరవాణి:-9963265762
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి