శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ, సిరిసిల్ల వారి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని
" ఓ మగువ నీకు వందనం"
జాతీయ స్థాయి స్టార్ మహిళా పురస్కారం మంగళవారం రోజున
సినారె కళామందిర్ , సిరిసిల్లలో జరిగింది. సాహిత్య రచనలతో ముందుకెళ్ళుతున్న సిద్ధిపేటకు చెందిన కవయిత్రులు మచ్చ అనురాధ, ఏడ్ల లక్ష్మి లు దంబోదర పురస్కరాలను డా|| లిలా శిరీష చంద్రశేఖర్, అలివేలు మంగమ్మ, జూపల్లి మంజుల రావు, డా|| రాధామోహన్ ల చేతుల మీదుగా "ఓ మగువ నీకు వందనం" జాతీయ స్థాయి స్టార్ మహిళా పురస్కారం అందుకున్నారు. అనురాధ, లక్ష్మీ పురస్కారాలు అందుకున్న సందర్భంగా సిద్ధిపేట కవయిత్రులు అభినందనలు తెలిపారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి