కేవలం పూల రెక్కలు,కోన్ని పూ మొగ్గలు తో ఈ కోడి పుంజు ను డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్ తయారు చేశారు.అందర్నీ తెల్లవారు జామునే నిద్ర లేపే కోళ్లు మనకు నగరాలలో కనపడటం లేదు.కొక్కొరకో అంటూ ఇళ్లెక్కి కూసే కూతలు వినిపించటం లేదు.జంతు జాతి మాయమై పోతున్న ది.
పూలతో కోడి పుంజు ; -డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి