మెదక్ జిల్లా రామాయం పేట మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల రాయలాపూర్ విద్యార్థిని కె. రేవతి , (పదవతరగతి) పెందోట బాల సాహిత్య పీఠం_2022 సిద్దిపేట వారు నిర్వహించిన కథల పోటీల్లో ప్రోత్సాహక బహుమతి సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిఈఓ చేతుల మీదుగా నగదు బహుమతి, సన్మానం, ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాషా ఉపాధ్యాయులు చంద్రకాంత్ గౌడ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, గ్రామ సర్పంచ్, ఎంపిటిసిలుఅభినందించారు.
కథల పోటీల్లో బహుమతి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి