ఈ సమాజంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. వారిని చూడగానే వారి తత్వాలు మనకు అర్థం అయిపోతాయా ? ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్న వ్యక్తి చెడ్డవాడు కావచ్చు ఏవో బాధలతో మానసిక క్లేశాలతో వున్న మనిషి చాలా మంచివాడు కావచ్చు సమాజంలో ఎక్కువగా మంచి పనులు చేసేవారే కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏదైనా చెడ్డ పని చేస్తే దానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది ఆ శిక్షలు అనుభవించడానికి సిద్ధమైనా నలుగురి మధ్య తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి వీడు దొంగ చాలా తప్పుడు పనులు చేస్తాడు వాడిని చేరానియవద్దు అనుకుంటారు అన్న భయం మనిషిని ఆ వైపు చెడు చేయడానికి అంగీకరించదు. తన మానాన తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.
ఈ సమాజంలో మనిషి తన జీవించడం కోసం తాను ఎంచుకునే పద్ధతులు కొన్ని కొత్తగా కొన్ని వింతగా కనిపిస్తుంది దొంగతనాన్ని కూడా కళగానే చెప్పారు మన పెద్దలు 64 కళలు ఈ సమాజంలో ఉన్నాయి. ఒక దొంగ దొంగగా మారడానికి కారణాలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే బాగా చదివిన వాడైనా ఉద్యోగం లేక వేరే గత్యంతరం లేక ఆ చోర వృత్తిని ఎన్నుకొని ఉండవచ్చు వ్యక్తిగతంగా అతని మానసిక స్థితికి అనుగుణంగా ఆ పని చేస్తూ ఉండవచ్చు కారణాలను మనం చెప్పలేం. అలాగే ఒక వేశ్య పూర్వకాలంలో భోగం అని ఒక వ్యవస్థ ఉండేది నాట్యం చేయడానికి వారు తప్ప మరొకరు పనికిరారు వివాహాది శుభకార్యాలలో వారి ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ప్రదర్శించడం తప్ప శారీరకమైన దుస్థితికి అలవాటు పడినవారు కాదు.
సంస్కృతి సభ్యతలను నిలబెట్టినవాడు తర్వాతి కాలంలో జీవించడానికిమరో ఆధారం లేక ఈ వృత్తిని ఆధారం చేసుకుని తమ జీవితాలను గడుపుకునే వేశ్యా వృత్తి అమలులోకి వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయలు వేశ్యా వాటికలను నిర్మించారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. అది తప్పా ఒప్పా అన్నది కాదు ముఖ్యం. అలాంటి వేశ్యను ఎవరైనా చూసి శంకిస్తే ఆమె తట్టుకోలేదు తనకు ఇష్టం ఉండదు అలాగే దొంగ తన దొంగతనానికి చీకటిని ఎన్నుకుంటాడు వెలుతురు అంటే అతనికి అసహ్యం పడదు కనుక ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి వాటికి అనుగుణంగా బ్రతకడం చేతకాక ఈ విషయాన్ని తన సహజ ప్రవృత్తితో ఆటవెలది లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ పద్యాన్ని మీరు ఒకసారి చదవండి.
"దొంగతనము రంకు దొరసియుండు జగతి రంకులాడికింత శంక బుట్టు దొంగ(న్న)రే
వేలుంగొప్పుకానట్లు..."
ఈ సమాజంలో మనిషి తన జీవించడం కోసం తాను ఎంచుకునే పద్ధతులు కొన్ని కొత్తగా కొన్ని వింతగా కనిపిస్తుంది దొంగతనాన్ని కూడా కళగానే చెప్పారు మన పెద్దలు 64 కళలు ఈ సమాజంలో ఉన్నాయి. ఒక దొంగ దొంగగా మారడానికి కారణాలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే బాగా చదివిన వాడైనా ఉద్యోగం లేక వేరే గత్యంతరం లేక ఆ చోర వృత్తిని ఎన్నుకొని ఉండవచ్చు వ్యక్తిగతంగా అతని మానసిక స్థితికి అనుగుణంగా ఆ పని చేస్తూ ఉండవచ్చు కారణాలను మనం చెప్పలేం. అలాగే ఒక వేశ్య పూర్వకాలంలో భోగం అని ఒక వ్యవస్థ ఉండేది నాట్యం చేయడానికి వారు తప్ప మరొకరు పనికిరారు వివాహాది శుభకార్యాలలో వారి ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ప్రదర్శించడం తప్ప శారీరకమైన దుస్థితికి అలవాటు పడినవారు కాదు.
సంస్కృతి సభ్యతలను నిలబెట్టినవాడు తర్వాతి కాలంలో జీవించడానికిమరో ఆధారం లేక ఈ వృత్తిని ఆధారం చేసుకుని తమ జీవితాలను గడుపుకునే వేశ్యా వృత్తి అమలులోకి వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయలు వేశ్యా వాటికలను నిర్మించారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. అది తప్పా ఒప్పా అన్నది కాదు ముఖ్యం. అలాంటి వేశ్యను ఎవరైనా చూసి శంకిస్తే ఆమె తట్టుకోలేదు తనకు ఇష్టం ఉండదు అలాగే దొంగ తన దొంగతనానికి చీకటిని ఎన్నుకుంటాడు వెలుతురు అంటే అతనికి అసహ్యం పడదు కనుక ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి వాటికి అనుగుణంగా బ్రతకడం చేతకాక ఈ విషయాన్ని తన సహజ ప్రవృత్తితో ఆటవెలది లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ పద్యాన్ని మీరు ఒకసారి చదవండి.
"దొంగతనము రంకు దొరసియుండు జగతి రంకులాడికింత శంక బుట్టు దొంగ(న్న)రే
వేలుంగొప్పుకానట్లు..."
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి