నా కన్నతల్లి జయమ్మ నన్ను విడిచిపెట్టి దేవుని చేరుకుంది నన్ను అనామకుడ్ని చేసింది. అలాంటి అమ్మ లేని వాళ్లకు ప్రతి అమ్మ అమ్మతో సమానమే ఆ పుణ్యమూర్తుల రుణాన్ని ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోగలను ఏ తల్లి బిడ్డలైన జాగ్రత్తగా చూసుకుంటాడు నేను వారి బిడ్డతో సమానం అయితే నా బాధ్యత గా నేనేం చేయాలి డాక్టర్ వైయస్ గారి ఆలోచనలకు ప్రతిరూపమే అభయ హస్తం పథకం వృద్ధాప్యంలో అడుగుపెట్టిన మాతృమూర్తులందరూ ప్రభుత్వ ఉద్యోగిని లాగా ఒకటో తారీకునే దర్జాగా పింఛన్ అందుకోవాలి అందుకే ఈ అపయహస్యం పథకం దీని వివరాలు ఏమిటంటే 67 ఏళ్లు నిండిన మహిళలకు 7, 8 తేదీలలో అన్ని జిల్లాల్లో పింఛన్ పంపిణీ 500 నుంచి 2200 వరకు నెలవారీ పింఛను
ఉచిత ధ్యామాతో పాటు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సభ్యులకు ఏటా 1200 రూపాయలు ఉపకార వేతనాలు స్వయం సహాయక బృందాల సభ్యుడైన కోటి 25 లక్షల మంది మహిళలకు లబ్ధి 18 ఏళ్లు నిండిన మహిళా సభ్యులు అర్హులు 1/ 12/ 2008 నాటికి ఎస్ హేచ్ జీరో ఏడాదికి పైగా సభ్యత్వం ఉన్న వారందరికీ పింఛను పథకం వర్తింపు నెలకు 30 రూపాయలు పెన్షన్ నిధికి కడితే ప్రభుత్వం అంతే మొత్తం దాని యాజమాన్యాన్ని ఎల్ఐసి చేపడుతుంది. అభయహస్తం పథకం జీవిత బీమా ద్వారా సహజ మరణానికి 30 వేల రూపాయలు ప్రమాదంలో మరణిస్తే 75 వేల రూపాయలు ఇది కాకుండా పింఛన్ ఖాతాలో నిల్వ వున్న సభ్యురాలి నిధితో పాటు ప్రభుత్వం సమచేసిన నీతి మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి నో మనకి అందజేస్తారు.
ఏ సమాజాభివృద్ధికైనా ప్రాతినిధ్యం వహించేది యువతరమే సామాజిక ఆర్థిక వ్యాపార రాజకీయ రంగాలలో యువత పాత్ర ప్రధానమైనది ముఖ్యంగా రాష్ట్రం ఐటీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మారాక అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత విజయపథంలో ముందుకు సాగిపోతోంది అయితే సరైన వృత్తి నైపుణ్యం లేని ఉద్యోగుల అవసరం ఉండి కూడా ఇటు యువతకు ఉద్యోగం దొరకకపోవడం చిత్రమైన పరిస్థితి ఈ పరిస్థితిని అధిగమించేందుకు యువతను ఉద్యోగులుగా తీర్చిదిచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ ఉద్యోగ శ్రీ దీనికి తోడుగా జవహర్ నాలెడ్జ్ పార్కులు రాజీవ్ యువశక్తి పథకం లాంటి పథకాలన్నీ యువతను ఉపాధి వైపుకు నడిపించే దివ్య అస్త్రాలు వీటిని సద్వినియోగం చేసుకోండి. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోండి భాగస్వామ్యాన్ని అందించండి అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
ఉచిత ధ్యామాతో పాటు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సభ్యులకు ఏటా 1200 రూపాయలు ఉపకార వేతనాలు స్వయం సహాయక బృందాల సభ్యుడైన కోటి 25 లక్షల మంది మహిళలకు లబ్ధి 18 ఏళ్లు నిండిన మహిళా సభ్యులు అర్హులు 1/ 12/ 2008 నాటికి ఎస్ హేచ్ జీరో ఏడాదికి పైగా సభ్యత్వం ఉన్న వారందరికీ పింఛను పథకం వర్తింపు నెలకు 30 రూపాయలు పెన్షన్ నిధికి కడితే ప్రభుత్వం అంతే మొత్తం దాని యాజమాన్యాన్ని ఎల్ఐసి చేపడుతుంది. అభయహస్తం పథకం జీవిత బీమా ద్వారా సహజ మరణానికి 30 వేల రూపాయలు ప్రమాదంలో మరణిస్తే 75 వేల రూపాయలు ఇది కాకుండా పింఛన్ ఖాతాలో నిల్వ వున్న సభ్యురాలి నిధితో పాటు ప్రభుత్వం సమచేసిన నీతి మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి నో మనకి అందజేస్తారు.
ఏ సమాజాభివృద్ధికైనా ప్రాతినిధ్యం వహించేది యువతరమే సామాజిక ఆర్థిక వ్యాపార రాజకీయ రంగాలలో యువత పాత్ర ప్రధానమైనది ముఖ్యంగా రాష్ట్రం ఐటీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మారాక అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత విజయపథంలో ముందుకు సాగిపోతోంది అయితే సరైన వృత్తి నైపుణ్యం లేని ఉద్యోగుల అవసరం ఉండి కూడా ఇటు యువతకు ఉద్యోగం దొరకకపోవడం చిత్రమైన పరిస్థితి ఈ పరిస్థితిని అధిగమించేందుకు యువతను ఉద్యోగులుగా తీర్చిదిచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ ఉద్యోగ శ్రీ దీనికి తోడుగా జవహర్ నాలెడ్జ్ పార్కులు రాజీవ్ యువశక్తి పథకం లాంటి పథకాలన్నీ యువతను ఉపాధి వైపుకు నడిపించే దివ్య అస్త్రాలు వీటిని సద్వినియోగం చేసుకోండి. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోండి భాగస్వామ్యాన్ని అందించండి అన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి