ప్రతిభా మూర్తులు. ఆరుద్ర (1925-1998);- తాటి కోల పద్మావతి.

 సాహితీ పరిశోధకుడు, కవి విమర్శకుడు, కధకుడు సినీ రచయిత అయిన వీరి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. మహాకవి శ్రీశ్రీకి దగ్గర బంధువు. వీరు విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్ర నక్షత్రంలో వీరికి నామకరణం జరిగిందట. అందువల్ల ఈ పేరుతో ఆయన రచనలు చేసి తెలుగునాట సుప్రసిద్ధుడు అయ్యాడు. 1942లో వైమానిక దళంలో చేరారు. మూడేళ్లకే ఉద్యోగం మాని చెన్నై చేరారు. కమ్యూనిస్టు భావాలు ఆయన్ని అమితంగా ఆకర్షించాయి.
ఆనందవాణి, డంకా పత్రికలకు వ్యాసాలు కవితలు రాశారు. 1948లో హైదరాబాదు నుండి వస్తూ ఒక దిగంబర స్త్రీని చూసి విచలీతుడై'త్వమే వాహం'అనే కావ్యం వ్రాశారు. దీనికి శ్రీ శ్రీ పీఠిక వ్రాశారు. 19 51 లో సౌదామిని అనే చిత్రానికి మాటలు రాసి ప్రసిద్ధి చెంది ఇక మద్రాసులోనే స్థిరపడ్డారు. రెండు దశాబ్దాలు గేయా సినిమా పాటలు రాశారు. వేమన పై ఆసక్తికర పరిశోధనలు చేశారు. 1965లో సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రకు నుడికారం చుట్టి 1968 లో పూర్తి చేశారు. ఇవే కాక ఇంటింటి పద్యాలు, కూనలమ్మ పదాలు అనే వచన గేయాలు ఇతని కవిగా నిలబెట్టాయి. వీరు 1998లో శాశ్వతంగా కన్నుమూశారు. వీరి సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని తెలుగు అకాడమీ 4 సంపుటాలుగా ప్రచురించి వీరిని గౌరవించింది. వీరి సతీమణి రామలక్ష్మి కూడా ప్రముఖ రచయిత్రి. ఎన్నో నవలలు వ్రాశారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం