దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (47);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉమ్మడి ఆస్తిపై అందరికీ సమాన అధికారం ఉంటుందనే విషయం మీకు చెప్పనవసరం లేదు అన్నీ తెలిసినవారు ఇంతకంటే ఏమీ చెప్పలేం  అనగానే వెంగళరెడ్డిలో ఆలోచనలు నిజమే తన పూర్వీకుల సంపదపై తనతో పాటు తన రక్తం పంచుకు పుట్టిన వారికి హక్కు ఉంది వారి హక్కును హరించడం నేరమవుతుంది. ఈ ఆలోచన కలగగానే వెంగళ రెడ్డి మనస్సు ఆక్రోశించింది  మర్నాడు ఉదయమే తమ్ములందరిని పిలిచి తన నిర్ణయం చెప్పాడు వెంగళ రెడ్డి ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్నాము కాబట్టి నాకాలోచనే కలుగలేదు ఏది ఏమైనా మీకు చెందవలసిన  అణా పైస తగ్గకుండా చెందటం న్యాయం ఆ న్యాయాన్ని విస్మరించినందుకు నన్ను మన్నించండి  అనగానే మన్నించండి అన్న మాట వినగానే తమ్ముళ్లు అందరి ముఖాల వంక మరొకరు చూసుకున్నారు  వెంగళరెడ్డి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు. వెండి ఆభరణాలు కాక మన జమీ మొత్తంలో చాలా పాపం అమ్మేశాను ఇక మిగిలింది 1000 ఎకరాలు ఈ వేయకరాల్లో 500 ఎకరాలు నా తమ్ముళ్లకు నా పెంపుడు కొడుకు 250 ఎకరాలు  ఇక మిగిలిన 250 ఎకరాల్లో నా భార్యలకు చేరి వల్ల ఎకరాలు నాకు 50 ఎకరాలు పంచుతున్నాను  అనగానే అందరూ సమ్మతంగా తలలూపారు ఇచ్చిన బంగారు పథకం తమ్ముడు ఈశ్వర్ రెడ్డి తీసుకున్నాడు. అన్న వద్దే ఉంటే దాన్ని కూడా ఎవడికైనా దానం చేయడంతో  చేస్తాడేమోనన్న భయంతో  ఆస్తి పంపకాలు జరిగినా వెంగళ రెడ్డి జారపణలో ఎలాంటి మార్పు రాలేదు. హైకోర్టు జూరీ సభ్యులుగా నియమించబడ్డ వెంగళరెడ్డి జూరీ సభ్యులను విప్పించి ఎంతో మంది నిరపరాధులను విడుదల చేయించాడు  అతని వాదనలు అర్ధవంతంగా ఉండడం వల్ల మిగతా జ్యూరీ సభ్యుడు కూడా అతనిని అభినందించేవారు ఇలాంటి తరుణంలో ఓ రోజు  తలారి నరసింహం వచ్చి చెప్పాడు దివిటీల మల్లిగాడిని పోలీసులు పట్టుకున్నారు  కడప జైల్లో కొన్నాళ్లు వుంచి మద్రాస్ జైలుకు తీసుకెళ్లారట త్వరలో కేసు విచారణకు వస్తుందట తన అనుచరులలో డబ్బు ఆశలో పడి పోలీసులకు పట్టుబడి ఎలా చేశారట  నరసింహ మాటలు విన్న వెంగళరెడ్డి చిన్నగా బాధపడుతూ చెప్పారు మన వెంటనే మద్రాస్ వెళ్ళాలి ప్రయాణానికి ఏర్పాటు చేయి చిత్తం అంటూ వెళ్ళబోతున్న నరసింహాని అడిగాడు వెంగళరెడ్డి  డబ్బు విషయం ఏం చేశావు నరసింహ అని తమరు చెప్పినట్లుగానే ఐదు ఎకరాలు అమ్మి వేశాను. రుక్కం తెచ్చాను దివణా దగ్గర ఉంచాను అనగానే మంచిది. నువ్వు ఇక వెళ్ళు అన్నాడు రెడ్డి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం