ముసుగు ముచ్చట్లు - ఎస్ మౌనిక


 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ. మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే! ఈరోజు మీరు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో  కొత్త ఆసక్తికరమైన విషయాన్ని మీ నేస్తం మీ ముందుకు తెచ్చేసింది. ముసుగు వేసుకుంటే చలి తగ్గుతుంది కదా! దీని వెనుక ఉన్న చిన్న కిసుక్కు ఏంటో  మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చల్లగాలి ప్రవహిస్తున్నప్పుడు మనం ముసుకు వేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. చల్లగాలి వస్తున్నప్పుడు ముసుకు రంధ్రాలు ఎంత పెద్ద వైనప్పటికీని మొత్తం గాలిని లోపలికి పంపలేవు. దీంతో ముసుకు బయట వేడిగాలి పుడుతుంది. దీంతో మనకు వెచ్చగా అనిపిస్తుంది. ముసుకు బయట ఉన్న వేడి గాలిని, చల్లగాలి ద్వారా పంపించవచ్చు కదా! అని మీకు సందేహం కలగవచ్చు. కానీ దానికి ముసుగు అడ్డుపడుతుంది.  అందువల్ల వేడిగాలి అక్కడే ఉంటుంది. కింద ఇచ్చిన చిత్రాన్ని గమనించడం ద్వారా మీకు ఇంకా స్పష్టం అవుతుంది. ఇంత చిన్న విషయంలోనే ఇంత సంగతి ఉందా అని మీకు అనిపిస్తుంది కదా! సేమ్ ఫీలింగ్ నాది కూడా! ఓకే మై డియర్ ఫ్రెండ్స్! మళ్లీ త్వరలో ఇంకో కిసుక్కుతో మీ నేస్తం మీ ముందు ఉంటుంది. ఉండనా మరి? బాయ్!
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం