"అంతర్జాతీయ వేదిక అధారంగా జరిగిన "అరుణరాగాలు " పాటల కార్యక్రమం గురువారం జరిగినది.
ఇందులో , హైద్రాబాద్ నుండే కాక, అమెరికా , లాసoజిల్స్, స్వీడన్, దేశాల వారు, కొచ్చిన్, భువనేశ్వర్ రాష్ట్రాల నుండి కూడా అత్యధికంగా పాల్గొని పాటల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని "అరుణోదయ" పాటల సంస్థ అధ్యక్షురాలు, డా. అరుణ కోదాటి తెలిపారు.
పాల్గొన్న గాయని, గాయకులకు అభినందనలు తెలిపారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి