సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గురూజీ విజయవాడ కవితా గోష్ఠి సంఘటనలో  విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి మిమ్మల్ని పంచముడు అని సంబోధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆశువుగా చెప్పిన గబ్బిలానికి ద్వితీయ భాగాన్ని వ్రాయమని అడిగినప్పుడు  పట్టు పరుపుల పై హాయిగా సుఖంగా ఉన్నప్పుడు వచ్చేది కవిత్వం కాదు  ఆ సందర్భం రావాలి మనసుకు అది హత్తుకోవాలి అప్పుడు కలం పని చేస్తుంది. ఆ క్షణాన జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలియకుండానే నాలో ఉన్న భావ కవి  ఉవ్వెత్తున పైకి లేచాడు  బ్రాహ్మణ జాతి పై నాకున్న  కోపాన్ని మొత్తం తెలియజేశాను తప్ప జాషువా కాదు అని సమాధానం చెప్పారు  అలాంటి అనుభవాలు రెడ్డి గారికి ఎన్ని వచ్చి ఉంటాయి కనుకనే వారి కవిత కలకాలం  ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నది.
అలాంటి సందర్భం దువ్వూరి రామిరెడ్డి గారికి కూడా వచ్చింది  దేశభక్తికి సంబంధించిన విషయం  సాధు కవి అయిన రామిరెడ్డి గారు  తన వశం తప్పి పరవళ్ళు తొక్కినాడు  అ పైపక్క దశలోనే ఆత్మ స్తుతి పరనిందా ధారావాహిక చెప్పారు  బ్రిటిష్ పాలన మీద గల ఉక్రోషం కట్టలు తెంచుకుంది. ఆ కాలాన రహస్యంగా ఉన్న  అముద్రిక రచనల్లో  ఒక గేయం ఇది పూర్తిగా పామర జనానికి ఉద్దేశించినట్లు  దీని భాష చందస్సు తెలియజేస్తున్నాయి.  లేవరోయి నిద్ర లేవరో అన్న లేచి నీ తమ్ముడిని లేపరోనన్న కొంపంటుకున్నది కునుకెళ్లరన్న నమ్మించి మన గొంతు నరికినారన్నా ఎండి  బంగారము ఎదలేరోరన్న  కాగితాలు బుగం గప్పవరన్న  ఓరి క్రోరాత్ముడా ఓరి కుల్నాసి మాసాలని వేద దాపరిస్థిరా.
అవతరించిన సీమ ఆసనంబు లేక అల్లాడుచు సముద్రమందుపడ్డావు దొంగ వై ఆడాడ దోచుకున్నావు తొత్తు వై అందంచు ఒత్తిగిళ్ళావు  ఎదురుగాలికి చావకెలాగో బ్రతికి చేరావు మా పుణ్యక్షేమ తీయడం వల్ల  పాలతో పొంగేటి భరత వరష ము భాగ్య రాశులు గలుగు భరత వరషము  భద్రత తంతులు గలుగు భరతవరషము  పాడి పంటలు గలుగు భరత వరషము కల్లేరాగా నీకు కానుపించినది కడుపు మంటగా నీకు కానుపించినది అల జామరిన్ ముచ్చేలర చేత దాల్చి అడుగుపెట్టిన వారి ఖండముల  ఆనాడు మొదలుగా ఈనాటి దాకా ఒక బేరమే పెట్టి పూడ్చావు పుడమి రత్నఖండము లాంటి  రాజ్యాలనెల్ల కన్న కూతుల సంపి కాజేసినావు అంటూ రాసిన కవితల వల్ల రెడ్డి గారి హృదయం తెలియని వారు ఎవరైనా ఉంటారా.



కామెంట్‌లు