తార మండోదరిలో ఎక్కువ సమానత్వం ఉంది. ప్రాతస్మరణీయురాలయన మహిళలలో ఈ ఇద్దరు గనుతి ఎక్కిన వారే ఇద్దరూ ఉన్నత పారివారిక ప్రాశస్యమున్న వంశాంకురులైన వీరంగనలే కానీ వీరి వైవాహిక జీవితాలలో మాత్రమే వైవిధ్యం కనిపిస్తుంది సాధన పూర్వకంగా సమస్య ఆత్మకంగా గోచరిస్తాయి సాధ్వి చేయమని ఉండవలసిన సాత్విక వ్యక్తిత్వంతో నిండిన వీరు ఇద్దరూ తమ తమ జీవిత భాగస్వాముల కామ వాసన ప్రాబల్యంతో అనేక కష్టాలు ఎదుర్కోవలిసి రావడం దౌర్భాగ్యమే కానీ తమ వీటివశాత్తు వ్యతిరేక వారితో రాజీపడి జీవితాలను కొనసాగించిన వాడే దాంపత్య జీవిత దావానలో కాగితాల నిగ్గుజేడిన తేజస్సుతో ప్రకాశించు వీరిని వీరి పతిభక్తిని శత్రువులైన వారు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు.
అంతటి గొప్ప ప్రతిపరాయణులు ఇద్దరు మహిళలు ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన గౌరవ మర్యాదలను లెక్కచేయకుండా తన కర్తవ్య పరాయణతో పెద్దపీట వేయడంలో తారకంటే మండోదరి అధికురాలు తార జీవితం కట్టవరపు గురి అవుతూ ఘోర విపత్తుకు బలయింది పరమ కరుణాలు వు శ్రీరాముడు కరుణించి పరమ సౌభాగ్యవరాన్ని ప్రసాదించాడు కానీ మండోదరి ఇంతటి దయోదాక్ష్యాలు మండోదరి సత్య సంతత వీరపత్తిని విశిష్టతను పురస్కరించుకుని తన భర్తతో పాటు తాను చితిమంటలో ప్రాణాలను వదిలింది త్వరలో అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అనౌకిక విచార ధార మనకు కనిపిస్తుంది కానీ మండోదరి మహితల మహనీయత యొక్క శుభ ఆరాధిక రూపంలో ప్రతి ఒక్క సమస్త ఆవేదనను తన ఉదరములో నిత్యం చేసుకునే ఉన్నట్లు తోస్తుంది మండోదరి కన్యకా జీవించినప్పుడు ఆమెలో అధికమైన ఆకర్షణలో అలౌకిక భావ సౌందర్యం నెలకొని ఉండేది. విశ్వకర్మ మయునకు బహుమాన రూపంలో ప్రాప్తించిన హేమ అను అక్షర యొక్క ప్రియ పుత్రిక ఈమె హేమ తన ప్రియునితో మయుడు వేల సంవత్సరాల పర్యంతో ఆనందమయ జీవితం గడుపుతుంది తత్పరితంగా సోమపు మండల జరిగే కాకుండా మాయావి దుందుకీయను ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది ఈ దుందుకే వారితో సంవత్సర కాలం పాటు చేయడానికి సాహసించి చివరకు అతని చేతిలో దుర్మరణం పాలైనాడు మండోదరికి తల్లి నుంచి ప్రేమ వాత్సల్యం కంటే తట్టి నుండి అధికంగా లభించేది స్వర్గం నుండి పిలుపునందుకు ఎప్పుడు పోయిందో అప్పుడు మనోదరి యముని ఆలనా పాలనా చూసుకుంటూ వివాహయోగ్యమైన సుందర నారిగా తయారవుతుంది మండోదరి తన తల్లి కోసం తన తండ్రి నిర్మించిన బంగారు పుట్టినరోజు లోనే తండ్రితో పాటు 14 సంవత్సరాలు కాలం గడుపుతుంది.
అంతటి గొప్ప ప్రతిపరాయణులు ఇద్దరు మహిళలు ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన గౌరవ మర్యాదలను లెక్కచేయకుండా తన కర్తవ్య పరాయణతో పెద్దపీట వేయడంలో తారకంటే మండోదరి అధికురాలు తార జీవితం కట్టవరపు గురి అవుతూ ఘోర విపత్తుకు బలయింది పరమ కరుణాలు వు శ్రీరాముడు కరుణించి పరమ సౌభాగ్యవరాన్ని ప్రసాదించాడు కానీ మండోదరి ఇంతటి దయోదాక్ష్యాలు మండోదరి సత్య సంతత వీరపత్తిని విశిష్టతను పురస్కరించుకుని తన భర్తతో పాటు తాను చితిమంటలో ప్రాణాలను వదిలింది త్వరలో అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అనౌకిక విచార ధార మనకు కనిపిస్తుంది కానీ మండోదరి మహితల మహనీయత యొక్క శుభ ఆరాధిక రూపంలో ప్రతి ఒక్క సమస్త ఆవేదనను తన ఉదరములో నిత్యం చేసుకునే ఉన్నట్లు తోస్తుంది మండోదరి కన్యకా జీవించినప్పుడు ఆమెలో అధికమైన ఆకర్షణలో అలౌకిక భావ సౌందర్యం నెలకొని ఉండేది. విశ్వకర్మ మయునకు బహుమాన రూపంలో ప్రాప్తించిన హేమ అను అక్షర యొక్క ప్రియ పుత్రిక ఈమె హేమ తన ప్రియునితో మయుడు వేల సంవత్సరాల పర్యంతో ఆనందమయ జీవితం గడుపుతుంది తత్పరితంగా సోమపు మండల జరిగే కాకుండా మాయావి దుందుకీయను ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది ఈ దుందుకే వారితో సంవత్సర కాలం పాటు చేయడానికి సాహసించి చివరకు అతని చేతిలో దుర్మరణం పాలైనాడు మండోదరికి తల్లి నుంచి ప్రేమ వాత్సల్యం కంటే తట్టి నుండి అధికంగా లభించేది స్వర్గం నుండి పిలుపునందుకు ఎప్పుడు పోయిందో అప్పుడు మనోదరి యముని ఆలనా పాలనా చూసుకుంటూ వివాహయోగ్యమైన సుందర నారిగా తయారవుతుంది మండోదరి తన తల్లి కోసం తన తండ్రి నిర్మించిన బంగారు పుట్టినరోజు లోనే తండ్రితో పాటు 14 సంవత్సరాలు కాలం గడుపుతుంది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి