అరుణోదయ సాహితీవ్వాట్సాప్ సమూహం, అరుణోదయ సాహిత్య వేదిక

 పేస్ బుక్ సంస్థల 3 వ వార్షికోత్సవం  సందర్బంగా  గూగుల్  మీట్  వేదిక ఆధారంగా ఉగాది & శ్రీరామ నవమి అంశంగా జరిగిన  కవి సమ్మేళనంలో అత్యధికంగా  కవులు, పాల్గొని తమ  కవితలను   వీనుల విందుగా  పఠనం  చేసారు. 
సభఆధ్యక్షు నిగా.టాగ్ లైన్ కింగ్ డా. ఆలపాటి గారు  అధ్యక్ష్యత వహించారు. కవిసమ్మేళన నిర్వహణ  రాజేంద్రప్రసాద్, రవీంద్ర బాబు  చక్కగా నిర్వహించారాని, కార్యక్రమం దిగ్విజయం  చేసినందుకు సమూహ వ్యవస్థాపకురాలు  అందరికీ  కృతజ్ఞతలు  తెలిపారు.
కామెంట్‌లు