యూపీఎస్సీ అఖిల భారత సర్వీసు - 2023 ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.
జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సివిల్స్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు;; - వెంకట్ మొలక ప్రతినిధి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి