భాగ్యనగరం లో కవి, రచయిత "అయ్యలసోమయాజుల" కు ఆత్మీయ సత్కారం.
    భాగ్యనగరం లో విమల  సాహితీ సమితి    అధ్యక్షులు సాహితీ వేత్త కవి డాక్టర్ జెల్ది విద్యాధర్  ఐ .ఆర్.ఎస్. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన  రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో కవి, రచయిత ,సాహిత్యరత్న  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి ,విశాఖపట్నం 
"పరమేశ్వరుని ప్రతిరూపమే పితృదేవులు" అన్న కవితను గానం చేయగా  విశిష్ట అతిధి , ప్రముఖ కవి,నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కవిరత్న డాక్టర్ బిక్కి కృష్ణ, ఆచార్య జి.వి రత్నాకర్,అనువాద రచయిత సమీక్షకులు శ్రీ కొండపాక రవీంద్రాచారి, గౌరవ అతిథిలు శ్రీ కె.శ్రీనివాస గౌడ్, శ్రీ సరికొండ నరసింహరాజు ,కుసుమ ధర్మన్న సాహితీ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ రాధా కుసుమ గారు సమక్షంలో   సిటీ కల్చరల్ సెంటర్  సభా ప్రాంగణములో  ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది
కవులు పోలయ్య, కాదంబరి కృష్ణ ప్రసాద్, నంది పురస్కార గ్రహీత డాక్టర్ దీపక్ న్యాతి,శ్రీమతి సత్యవేణి మొండ్రేటి, శ్రీమతి శోభాదేశ్ పాండే మున్నగు వారు  ,సాహితీ అభిమానులు సభ లో పాల్గొన్నారు
ఈ సంధర్భంగా  డాక్టర్ విద్యాధర్ గారి అంతరంగపు భాష, తోటమాలి మాలిమి పుస్తకాల  ఆంగ్ల అనువాద ఆవిష్కరణ  కూడా జరిగింది. కవి సమ్మేళనం  డాక్టర్ రాధా కుసుమ గారి ఆధ్వర్యంలో ,కళారత్న బిక్కి కృష్ణ గారి పర్యవేక్షణ లో   సరస్వతీ సభ ఆద్యంతం ఘనంగా జరిగింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం